భూ వివాదం నేపథ్యంలో పోలీసులు తననే స్టేషన్కు పిలిపిస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ రైతు శనివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడి కథ�
Villagers Storm Police Station | పోలీస్ కస్టడీలో ఉన్న మద్యం స్మగ్లర్ను విడిపించేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీసులతో ఘర్షణపడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులతో సహా 12 మంది �
ప్రత్యేకమైన కాయిన్ మార్కెట్లో అమ్మితే కోట్లు వస్తాయని ఓ మహిళను నమ్మించి నట్టేట ముంచిన ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో కౌశిక్రెడ్డి హనుమకొండ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కట్టా మనోజ్రెడ్డి వద్ద రూ.25 లక్షలు తీసుకున్
తనకు పాస్బుకు చేయాలని ఏడాదికిపైగా తిరుగుతున్న రైతుపైనే రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటుచేసుకున్నది. బాధిత రైతు శ్రీనివాస్ తెలిపిన వివ�
ramagundam cp | ఓదెల, మార్చ్ 2: పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్
ఒకే పోలీస్ స్టేషన్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పోలీస్స్టేషన్లలో చాలాకాలంగా అదే పోలీస్స్టేషన్ , డివిజన్ పరిధిలో పాతుకుపోయిన సిబ్బ�
రోజుకు రూ.5 వేలు ఇస్తేనే తనతో కాపురం చేస్తానని తన భార్య అంటోందని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న�
Murder | నవమాసాలు మోసి, రక్తం పంచి జన్మనిచ్చిన కన్నతల్లిని భర్తతో కలసి అతి దారుణంగా హతమార్చింది ఓ కూతురు. తమకు అన్ని విషయాల్లో అడ్డుపడుతుందనే కోపంతో గొంతు నూలిమి హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించిందని తప్పుదోవ �
పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నా సిబ్బంది మాత్రం ఆచరణలో చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘అయ్యా.. నాకు న్యా యం చేయాలి’ అంటూ ఫిర్యాదు చేసేందుకు స్టే�
ఒడిశాలో 40 ఏండ్ల వ్యక్తి కేవలం 10 రూపాయల కోసం కన్నతండ్రిని కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తెగిన తలను పట్టుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గుట్కా, పొగాకు కొనేందుకు తండ్రి డబ్బు లు ఇవ్వలేదని ఈ కిరా�
కులం పేరుతో దూషిస్తూ, ప్రజల్లో వర్గవిభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారని సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
న్యాయం చేయాలని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులే తనపై దాడి చేశారని వరంగల్లోని ప్రైవే ట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుడు శంకర్ శనివారం విలేకరులతో వాపోయ�