ramagundam cp | ఓదెల, మార్చ్ 2: పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్
ఒకే పోలీస్ స్టేషన్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పోలీస్స్టేషన్లలో చాలాకాలంగా అదే పోలీస్స్టేషన్ , డివిజన్ పరిధిలో పాతుకుపోయిన సిబ్బ�
రోజుకు రూ.5 వేలు ఇస్తేనే తనతో కాపురం చేస్తానని తన భార్య అంటోందని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న�
Murder | నవమాసాలు మోసి, రక్తం పంచి జన్మనిచ్చిన కన్నతల్లిని భర్తతో కలసి అతి దారుణంగా హతమార్చింది ఓ కూతురు. తమకు అన్ని విషయాల్లో అడ్డుపడుతుందనే కోపంతో గొంతు నూలిమి హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించిందని తప్పుదోవ �
పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నా సిబ్బంది మాత్రం ఆచరణలో చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘అయ్యా.. నాకు న్యా యం చేయాలి’ అంటూ ఫిర్యాదు చేసేందుకు స్టే�
ఒడిశాలో 40 ఏండ్ల వ్యక్తి కేవలం 10 రూపాయల కోసం కన్నతండ్రిని కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తెగిన తలను పట్టుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గుట్కా, పొగాకు కొనేందుకు తండ్రి డబ్బు లు ఇవ్వలేదని ఈ కిరా�
కులం పేరుతో దూషిస్తూ, ప్రజల్లో వర్గవిభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారని సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
న్యాయం చేయాలని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులే తనపై దాడి చేశారని వరంగల్లోని ప్రైవే ట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుడు శంకర్ శనివారం విలేకరులతో వాపోయ�
మండలంలోని వనిపాకల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడి ఘటనలో దాడి చేసిన వారిపై కాకుండా ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం చిట్యాల పో�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో రుణాల పేరిట భారీ సాం జరిగింది. చనిపోయినవారి పేరిట రూ.6 కోట్ల వరకు రుణాలు స్వాహా చేసినట్టు శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మిస్సింగ్ కేసుల పట్ల నగర పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసిన తరువాత అతని ఆచూకీ తెలిసిందా? ఎక్కడకు వెళ్లాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి �
పోలీస్ శాఖలో క్రమశిక్షణ కొరవడుతున్నది. వివాహేతర సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ఆత్మహత్యల వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండంతో శాఖ పరువుతీస్తున్నాయి. బుధవారం కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహ
Man Sets On Fire | అత్తింటి వారితో వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు తనను వేధిస్తున్నారని అతడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించుకున్నాడు.
Ambati Rambabu | వైసీపీ నాయకులు పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులపై జాప్యం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ మాజీ మంత్రి అంబటిరాంబాబు పట్టాభిపురం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నానిర్వహించారు.