తల్లి వార్డెన్గా పనిచేస్తున్న వసతి గృహంలో ఓ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ వికృత చేష్టలు వెలుగుచూశాయి. మద్యం తాగి వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీనిని వార్డెన్ చూసీచూడన�
కాంగ్రెస్ నేతలకు పోలీసుస్టేషన్లో రాచమర్యాదలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా పో లీసులు అదుపులోకి తీసుకున్న నాయకులు ఏకంగా ఠాణాలోనే ప్రెస్మీట్ పెట్టడం విమర్శలకు �
Teen Dragged Out Of Police Station, Lynched | ఒక యువకుడు స్కూల్ హాస్టల్లోని బాలికలను లైంగికంగా వేధించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న జనం ఆ యువకుడ్ని బయటకు లాక్కెళ్లి కొట్టి చ
Police Officer | బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. అయితే సదరు అధికారి తనకు బదిలీ వేటు పడకుండా ప్రజాప్రతినిధులు ఆశ్రయించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది.
Destroyed | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద గురువారం దేశిదారు మద్యం బాటిళ్లు ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఇన్చార్జి సీఐ రమేష్ కుమార్ తెలిపారు.
ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జియో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ధర్మపురికి చెందిన గడిపెల్లి గోపాల్ అనే వ్యక్తి ఓ టెంట్ హౌజ్ లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే సోమవారం త�
విధి నిర్వహణలో భాగంగా తనిఖీలకు వెళ్లిన ఎస్వోటీ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Bollaram | తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్(ఎంసీఈఎంఈ) సెంటర్లోకి అక్రమంగా నలుగురు ప్రవేశించిన ఘటన శుక్రవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
గోల్కొండ చౌరస్తా సమీపంలో ఉన్న చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని నారాయణగూడ మెట్రో పిల్లర్ 1177 , నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్కు మార్చారు.
రేంజర్ పోలీస్ స్టేషన్ ను సీపీ సాయి చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.
పెద్దపల్లి (Peddapally) నియోజకవర్గంలోని పెద్దపల్లి, ఎలిగేడు మండలాల్లో నూతనంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆయా ఠాణాలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కు