ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశం ని�
సీఎంఆర్ వడ్ల సరఫరాలో మిల్లు నిర్వాహకులు పెద్ద మొత్తంలో అవినీతి చేయడంతో కేసులు నమోదు చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై అధికారులమీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై గురువారం ‘నమస్తే తెలంగాణ
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారుల బదిలీలు తప్పవనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిని హైదరా
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతక్క ములుగు జిల్లాలో తొలిసారిగా పర్యటించారు. మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్�
అసెంబ్లీ ఎన్నికలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బం
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రలోభాల పర్వంపై పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి నిఘా పెట్టింది. సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్ పెడుతూనే కట్టుదిట్టమ�
Police Vehicle rams truck | లారీని వెనుక నుంచి పోలీస్ వాహనం ఢీకొట్టింది. (Police Vehicle rams truck) ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీస్ అధికారులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. పట్టణాల్లో 2 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిష�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు పారదర్శకంగా పనిచేయాలి..వాహనాల తనిఖీలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలి’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ దిశానిర్దేశం చేశారు.
విధి నిర్వహణలో అమరులైన జవాన్లు, పోలీసులను స్మరించుకోవడం పోలీసు యంత్రాంగం కర్తవ్యమని, దేశ ప్రజల రక్షణకు కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘన నివాళులర్పించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ అన్నారు. శనివా
హుస్నాబాద్లో ఈనెల 15వ తేదీన జరుగబోయే సీఎం సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో సభాస్థలాన్ని స్�
ఎన్నికల నియమావళిపై అధికారులు, సిబ్బందికి అవగాహన అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహ�