రోడ్డు భద్రతా మార్గదర్శకాలకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో రోడ్డు ప్రమాదాల
జిల్లాలో చోరీలు.. నేరాల సంఖ్యను తగ్గించాలని రెండేండ్ల కిందట ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిమ్మకుండిపోయాయి. పట్టణా లు, గ్రామాలు తేడా లేకుండా చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసుల ప
రెండు తెలుగు రాష్ర్టాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఖమ్మం నగరంలోని కమిషనరేట్లో శుక్రవారం పోలీస్ కమిషనర్ సున�
క్రీడలతో మానసికోల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు పెరుగుతాయని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీసు అధికారుల స్నేహ పూర్వక క్రికెట్ టోర్�
ప్రజలకు సత్వర న్యాయం అందించేవిధంగా గ్రీవెన్స్ డే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్మహాజన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో 12మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీ�
పోలీసు శాఖలో విధుల పట్ల ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘సేవా’ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
వివిధ సమస్యలపై బాధితులు సమర్పించిన వినతులపై విచారణ చేసి.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశం ని�
సీఎంఆర్ వడ్ల సరఫరాలో మిల్లు నిర్వాహకులు పెద్ద మొత్తంలో అవినీతి చేయడంతో కేసులు నమోదు చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై అధికారులమీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై గురువారం ‘నమస్తే తెలంగాణ
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారుల బదిలీలు తప్పవనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిని హైదరా
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతక్క ములుగు జిల్లాలో తొలిసారిగా పర్యటించారు. మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్�