కాం గ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46ను ఎత్తివేసి పోలీసు నియామకాల్లో ఎన్నికైన అభ్యర్థులకు న్యాయం చేస్తామని నమ్మించి తమను ఎన్నిక ల్లో వాడుకొని ఇప్పుడు పట్టించుకోకుండా అన్యాయంగా పోలీస
రాష్ట్రంలో పలువురు రైల్వే పోలీస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిస్ట్రేషన్ అశోక్ రాచకొండ ఎస్వోటీ డీసీపీగా బదిలీపై వెళ్లారు. డీటీసీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న రాములు నాయక్ నల్లగొండ అడ్మిస్ట్రేషన్ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఏ
నంగునూరు మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ ఫైరింగ్లో పోలీస్ అధికారులకు 9 ఎంఎం పిస్టల్, రివా�
నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బీ.అనురాధ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న పరీక్ష కోసం జిల్లాలో 7 కేంద్రాలు ఎంపి�
పోక్సో, గ్రేవ్ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులపై సమీక్ష చేశా
రోడ్డు భద్రతా మార్గదర్శకాలకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో రోడ్డు ప్రమాదాల
జిల్లాలో చోరీలు.. నేరాల సంఖ్యను తగ్గించాలని రెండేండ్ల కిందట ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిమ్మకుండిపోయాయి. పట్టణా లు, గ్రామాలు తేడా లేకుండా చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసుల ప
రెండు తెలుగు రాష్ర్టాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఖమ్మం నగరంలోని కమిషనరేట్లో శుక్రవారం పోలీస్ కమిషనర్ సున�
క్రీడలతో మానసికోల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు పెరుగుతాయని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీసు అధికారుల స్నేహ పూర్వక క్రికెట్ టోర్�
ప్రజలకు సత్వర న్యాయం అందించేవిధంగా గ్రీవెన్స్ డే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్మహాజన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో 12మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీ�
పోలీసు శాఖలో విధుల పట్ల ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘సేవా’ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
వివిధ సమస్యలపై బాధితులు సమర్పించిన వినతులపై విచారణ చేసి.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.