అసెంబ్లీ ఎన్నికలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బం
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రలోభాల పర్వంపై పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి నిఘా పెట్టింది. సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్ పెడుతూనే కట్టుదిట్టమ�
Police Vehicle rams truck | లారీని వెనుక నుంచి పోలీస్ వాహనం ఢీకొట్టింది. (Police Vehicle rams truck) ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీస్ అధికారులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. పట్టణాల్లో 2 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిష�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు పారదర్శకంగా పనిచేయాలి..వాహనాల తనిఖీలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలి’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ దిశానిర్దేశం చేశారు.
విధి నిర్వహణలో అమరులైన జవాన్లు, పోలీసులను స్మరించుకోవడం పోలీసు యంత్రాంగం కర్తవ్యమని, దేశ ప్రజల రక్షణకు కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘన నివాళులర్పించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ అన్నారు. శనివా
హుస్నాబాద్లో ఈనెల 15వ తేదీన జరుగబోయే సీఎం సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో సభాస్థలాన్ని స్�
ఎన్నికల నియమావళిపై అధికారులు, సిబ్బందికి అవగాహన అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహ�
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అ న్ని విభాగాలకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను నియమించింది.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశించారు. పోలీసు కమిషనరేట్ పరిధి పోలీసు ఉన్నతాధికారులతో గురువారం రామగుండం పోలీసు కమిషనరేట్లో సీపీ రెమో ర�
ఖైరతాబాద్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో దశాబ్దాలుగా వేధిస్తున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో బ్రైట్ వెల్
వరంగల్ జిల్లాలో స్వా తంత్య్ర దినోత్సవానికి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీఓసీ) గ్రౌండ్ సిద్ధమైంది. మంగళవారం జరిగే వేడుకల కోసం పలు ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో పనులు వేగంగా కొనసాగ�
రాష్ట్రంలో పలువురు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి (నాన్ క్యాడర్) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన పోలీసు అధికారులకు పోస్టింగ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్ల కంటే ఎక్కువ కాలం ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలనే ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు 81 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు (ఏఆర్)ను ప్రభుత్వం బదిలీ �