విధి నిర్వహణలో అమరులైన జవాన్లు, పోలీసులను స్మరించుకోవడం పోలీసు యంత్రాంగం కర్తవ్యమని, దేశ ప్రజల రక్షణకు కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘన నివాళులర్పించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ అన్నారు. శనివా
హుస్నాబాద్లో ఈనెల 15వ తేదీన జరుగబోయే సీఎం సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో సభాస్థలాన్ని స్�
ఎన్నికల నియమావళిపై అధికారులు, సిబ్బందికి అవగాహన అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహ�
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అ న్ని విభాగాలకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను నియమించింది.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశించారు. పోలీసు కమిషనరేట్ పరిధి పోలీసు ఉన్నతాధికారులతో గురువారం రామగుండం పోలీసు కమిషనరేట్లో సీపీ రెమో ర�
ఖైరతాబాద్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో దశాబ్దాలుగా వేధిస్తున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో బ్రైట్ వెల్
వరంగల్ జిల్లాలో స్వా తంత్య్ర దినోత్సవానికి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీఓసీ) గ్రౌండ్ సిద్ధమైంది. మంగళవారం జరిగే వేడుకల కోసం పలు ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో పనులు వేగంగా కొనసాగ�
రాష్ట్రంలో పలువురు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి (నాన్ క్యాడర్) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన పోలీసు అధికారులకు పోస్టింగ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్ల కంటే ఎక్కువ కాలం ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలనే ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు 81 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు (ఏఆర్)ను ప్రభుత్వం బదిలీ �
పోలీస్ కాల్పుల్లో నాహెల్ అనే 17 ఏండ్ల యువకుడి మృతితో ఫ్రాన్స్లో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యువత పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టి�
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి.
నకిలీ విత్తనాలపై వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని ఓ ఇంట్లో అనధికారికంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలు లభ్యమైన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో విత్తన వ�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అల్కాపురి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కమిషనర్ క�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఆదివారం పోలీసు శాఖ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించింది.