నేరస్తులకు శిక్షలు పడేందుకు కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్ని ఫంక్షనల్ వర్టికల్స్ సమావేశంలో పోలీస్ స్ట�
వివిధ రకాల కేసుల్లో నిందితులు శిక్షింపబడేందుకు అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ యం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పో లీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీల�
Uttar Pradesh | ఓ పోలీసు దొంగగా మారాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్. ఓ కరెంట్ బల్బ్ను దొంగిలించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ �
Odisha | ఒడిశాలోని (Odisha) నవరంగ్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్నికల విధులకు వెళ్తున్న పోలీస్ వినీబస్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతిచెందగా
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. డ్రగ్స్ అనే మాట వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28న
Hyderabad | నగరంలోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పోలీసు స్టేషన్లో మొత్తం 9 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇద్దరు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లత
పాట్నా: ఒక కోర్టు జడ్జీపై ఇద్దరు పోలీస్ అధికారులు దాడి చేశారు. విచారణ జరుగుతుండగా కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తిని కొట్టారు. ఆయనపైకి తుపాకీలను కూడా ఎక్కుపెట్టారు. ఊహించని ఈ ఘటనకు ఆ న్యాయమూర్తి
న్యూఢిల్లీ: బ్యూరోక్రాట్లు, ప్రధానంగా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా పోలీస్ అధికారుల ప్రవర్�