పోలీస్ కాల్పుల్లో నాహెల్ అనే 17 ఏండ్ల యువకుడి మృతితో ఫ్రాన్స్లో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యువత పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టి�
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి.
నకిలీ విత్తనాలపై వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని ఓ ఇంట్లో అనధికారికంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలు లభ్యమైన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో విత్తన వ�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అల్కాపురి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కమిషనర్ క�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఆదివారం పోలీసు శాఖ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించింది.
Minister Errabelli | ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పోలీసు శాఖ వ్యవస్థపై గౌరవం పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు, పోలీసు అధికారులతో గురువారం సమావే�
ప్రజా రవాణాలో భద్రత ముఖ్యమని, అనుమతి లేని వాహనాలలో ప్రజా రవాణా చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర�
కానిస్టేబుల్ రాత పరీక్షకు అంతా సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరుగనున్నది. ఉమ్మడి జిల్లాలో 14, 188 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా 19 సెంటర్లను ఏర్పాటు చేశారు. క�
సీపీఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది సీపీఆర్పై పోలీస్ అధికారులకు అవగాహన సదస్స�
నేరస్తులకు శిక్షలు పడేందుకు కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్ని ఫంక్షనల్ వర్టికల్స్ సమావేశంలో పోలీస్ స్ట�
వివిధ రకాల కేసుల్లో నిందితులు శిక్షింపబడేందుకు అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ యం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పో లీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీల�
Uttar Pradesh | ఓ పోలీసు దొంగగా మారాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్. ఓ కరెంట్ బల్బ్ను దొంగిలించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ �