ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పార్లమెంట్ ఎన్నికలను సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ రోహిత్ రాజు ఏపీ సరిహద్దు పోలీస్ అధికారులతో వ
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సిబ్బందికి సూచించారు.
పార్లమెంటు ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులతో బుధవారం నిర్వహిం�
రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి తెలిప�
సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆయన సందర్శించారు.
తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు వచ్చేలోపే అపస్మారకస్థితిలో ఉన్న అతడికి సీపీఆర్ చేసి..ప్రాణాలు కాపాడారు.
పోలీసు శాఖలో ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు, ఏసీపీల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. పోస్టింగ్లు పొందిన కొద్ది రోజులకే బదిలీ అవుతున్నారు. పైరవీలతో లక్షలాది రూపాయలు పెట్టి పోస్టింగ్ పొంది, బాధ్యతలు చేపట్�
తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఈ సీజన్లో నకిలీ విత్తనాలు మార్కెట్ను ముంచెత్తనున్నాయా.. అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యేటా కొందరు వ్యాపారులు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వేలాది క్వింటాళ్ల నకిలీ విత�
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు శుక్రవారం ఐజీగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 14న డీఐజీ హోదాలో బాధ్యతలు స్వీకరించిన ఆయన, ప్రస్తుతం తన కార్యాలయంలో ఐజీగా విధుల్లో చ�
పోలీసు ఉన్నతాధికారుల బదిలీలలో ప్రభుత్వం ‘తిక్క శంకరయ్య’లా వ్యవహరిస్తున్నదని పోలీసు వర్గాలలో చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పోలీసు ఉన్నతాధికారులను బదిలీలు చేశారు.
జై తెలంగాణ అని నినదించడమే దేశ ద్రోహంగా భావించిన పోలీసులు ఆదివారం తెల్లవారు జామున 3-4 గంటల ప్రాంతం లో కొందరు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు.
పది,ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ సూచించారు. కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ సురేశ్ కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి సంబంధిత శాఖల అ
పోలీసు అధికారుల బదిలీల్లో తమ వారికి అందలం కాదనుకున్న వారికి పాతాళం.. అనే విధంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నట్లు డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతున్నది.
42 దొంగతనాలు.. 36 కేసుల్లో ప్రధాన నిందితుడైన అంతర్ జిల్లా దొంగను పోలీసులు, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్లోని పాత పోలీస్ స్టేషన్ పరిధిలో అంత