ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా మొన్న మల్లూరులో పోలీసులు ఆటోల అద్దాల�
ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉమ్మడి జిల్లాలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరి
రోజూ గంటల తరబడి గొడ్డుచాకిరీ చేస్తున్న తమపై పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం కనికరం చూపడం లేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల విధులకు హాజరైన తమకు డైలీ డ్యూటీ అలవెన్స�
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్టు ఐజీ ఎవీ రంగనాథ్ తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో మల్టీజోన్1 పరిధికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ క
ప్రజలకు పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కాళేశ్వరం మల్టీ జోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ, నేర సమీక్షపై ఎ
పార్లమెంట్ ఎన్నికలను పోలీసు అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ సింధూశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో బుధవారం నెలవారీ సమీక్షా సమావ
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పార్లమెంట్ ఎన్నికలను సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ రోహిత్ రాజు ఏపీ సరిహద్దు పోలీస్ అధికారులతో వ
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సిబ్బందికి సూచించారు.
పార్లమెంటు ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులతో బుధవారం నిర్వహిం�
రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి తెలిప�
సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆయన సందర్శించారు.
తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు వచ్చేలోపే అపస్మారకస్థితిలో ఉన్న అతడికి సీపీఆర్ చేసి..ప్రాణాలు కాపాడారు.