మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉండగా బంగ్లాదేశ్లో వేలాది మంది మిలటరీ, పోలీస్ అధికారులను బలవంతంగా అదృశ్యం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఐదుగు�
ఏ తప్పు చేసినా.. రక్షించేందుకు రాజకీయ నాయకులైన గాడ్ ఫాదర్స్ ఉన్నంత వరకు తమను ఎవరు ఏమీ చేయాలేరనే ధీమాతో నగరంలో కొందరు పోలీస్ అధికారులు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న �
గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి డీజీపీ జితేందర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో శనివారం రివార్డులను అందజేశారు. భద్రాచలం పోలీస్స్టేషన�
రోడ్డుపై దొరికిన రూ. 2 లక్షలను పోలీసులకు అందజేసి నిజాయతీ చాటుకున్నాడో వ్యక్తి. లాలాగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేటకు చెందిన సతీశ్కు సోమవారం ఉదయం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం మీదుగా నడుచు
‘సార్.. ఇక్కడ మూసీ నది ఒడ్డుకు ఓ సూట్ కేసు కొట్టుకొచ్చింది. అందులోంచి చాలా దుర్వాసన వస్తుంది’ కంగారుగా ఓ వ్యక్తి ఫోన్లో చెప్తూ పోయాడు. వివరాలు నమోదు చేసుకొన్న ఇన్స్పెక్టర్ రుద్ర.. సిబ్బందితో కలిసి ఘట�
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములు కబ్జాకు గురైంది వాస్తవమేనని ప్రభుత్వ సర్వే నిగ్గు తేల్చింది. ఇందుకు సంబంధించి సర్కారు నియమించిన విచారణ కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించింది. మొత్తం 51 ఎకరాలు పరులపా
‘ఒకే రాష్ట్రం.. ఒకే పోలీస్' విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం, చాతకొండకు చెందిన ఏఆర్ 6వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు లక్ష్మీదేవిపల్లిలో శనివారం ప్ల కార్డులతో భారీ న
విధుల పేరుతో వెట్టిచాకిరి చేయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్ జిల్లా మామునూరులోని 4వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుళ్లు శనివారం నిరసన చేపట్టారు. మొదటగా బెటాలియన్లోని క మాండెంట్�
పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసు అధికారులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
పోలీసుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతున్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భార్యలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పంతానికి పోతున్నదని ఎక్స్ వేది
Lawrence Bishnoi | గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని ఎన్కౌంటర్ చేస్తే పోలీసులకు భారీగా రివార్డు ఇవ్వనున్నట్లు కర్ణిసేన ప్రకటించింది. కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షెకావత్ ఇన్స్టాగ్రామ్ వేది�
అధికార పార్టీ నాయకులు, పోలీసులు మిలాఖత్ అయ్యారు. డబ్బున్న వారిని టార్గెట్ చేసి మామూళ్ల కోసం పోలీస్స్టేషన్లో నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఘటన ఉస్మానియా యూనివర్స
తన తండ్రి పేరుపై ఉన్న భూమిని కొందరు ఆక్రమించారంటూ అతడి కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె సవారన్నకు యాపది