పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసు అధికారులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
పోలీసుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతున్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భార్యలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పంతానికి పోతున్నదని ఎక్స్ వేది
Lawrence Bishnoi | గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని ఎన్కౌంటర్ చేస్తే పోలీసులకు భారీగా రివార్డు ఇవ్వనున్నట్లు కర్ణిసేన ప్రకటించింది. కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షెకావత్ ఇన్స్టాగ్రామ్ వేది�
అధికార పార్టీ నాయకులు, పోలీసులు మిలాఖత్ అయ్యారు. డబ్బున్న వారిని టార్గెట్ చేసి మామూళ్ల కోసం పోలీస్స్టేషన్లో నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఘటన ఉస్మానియా యూనివర్స
తన తండ్రి పేరుపై ఉన్న భూమిని కొందరు ఆక్రమించారంటూ అతడి కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె సవారన్నకు యాపది
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. చట్టాన్ని రక్షించాల్సినవారే చట్టాన్ని తమకు అనుకూలంగా మలచుకొని కాసుల వేటలో పడ్డారు. మంచి పోస్టింగ్ ఉన్నపుడే డబ్బులు కూడబెట్టుకోవాల�
దేశంలో ‘డిజిటల్ అరెస్టు’లకు సంబంధించిన నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) శనివారం ఓ అడ్వైజరీని జారీ చేసింది.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులను పోలీసులతో నిర్బంధించడమేనా కాంగ్రెస్ ప్రజాపాలన అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ సర్కారు మరో నిజాం నిరంకుశ ప�
పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. శనివారం సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలిం�
‘పదవీ విరమణ చేసిన ఐఏఎస్, పోలీస్ అధికారులను తిరిగి ప్రభుత్వంలో నియమించడం దారుణం. కేసీఆర్ ప్రభుత్వం తక్షణం ఇలాంటి అధికారులను తొలగించాలి. మేము దీనిపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
ఓల్డ్సిటీలో జరిగే బోనాలకు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్స్టేషన్ను గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన పలు రికార్డులు తనిఖీ
ఎస్సీకాలనీలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో తాము 10 నెలలుగా ఉంటున్నామని, అధికారులు చేయాలని వేధిస్తున్నారని మంగళవారం లబ్ధిదారులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.