వరంగ ల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు మరోసారి హద్దు దాటి వ్యవహరించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తికి ఎస్కార్ట్గా వెళ్లి ఆ శాఖ పరువు తీశారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్రావు శుక్
Amber Kishore Jha | శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఆంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
ఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో గందరగోళం చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో నిర్వహించనున్న సదస్సుపై భూనిర్వాసితులకు అధికారులు వారం ముందుగాన�
సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ స్కానింగ్ సెంటర్పై టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోద
శాంతిభద్రతలను కాపాడుతూ సమాజ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు. కొంతమంది పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
విధి నిర్వహణలో రా ణించాలంటే ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని డీజీపీ జితేందర్ పోలీస్ అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు, ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీల పనితీరును
దళితుల హక్కులు, అణచివేతలపై మాట్లాడే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సాక్షిగానే దళితుడికి అవమానం జరిగినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తిలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే మా
‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏటా పదుల సంఖ్యలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పనిభారంతో కొందరు.. ఆర్థిక ఇబ్బందులతో ఇంకొందరు.. ఉన్నతాధికారుల వేధింపులతో మరికొందరు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దురాగతాలను ప్రశ్నించే వారిపై రేవంత్రెడ్డి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తున్నదని, విచారణ పేరిట అడ్డగోలుగా వేధిస్తున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు.
తెలంగాణలోకి వచ్చే డ్రగ్స్ను కట్టడి చేయడంలో పోలీసు అధికారులు చురుకైన పాత్ర పోషించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జిల్లాల ఎస్పీలు, సీపీలతో అర్ధవార్షిక నేర సమీక్షను �
ఊర్కొండపేట లైంగిక దాడి ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహిళపై దాడికి పాల్పడ్డ వారి రూటే సపరేటు. గుడికి వచ్చిన జంటలను టా ర్గెట్ చేస్తూ.. వారు ఏకాంతంగా ఉన్న ఫొటోలను తీసి బ్లాక్ మెయిలింగ్ చ�
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసు అధికారులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే
మగ సంతానం కోసం ఓ వ్యక్తి మైనర్ను పెండ్లి చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా రామాయంపేట మండ లం కాట్రియాల గిరిజన తండాకు చెందిన శివలాల్క�