రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దురాగతాలను ప్రశ్నించే వారిపై రేవంత్రెడ్డి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తున్నదని, విచారణ పేరిట అడ్డగోలుగా వేధిస్తున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు.
తెలంగాణలోకి వచ్చే డ్రగ్స్ను కట్టడి చేయడంలో పోలీసు అధికారులు చురుకైన పాత్ర పోషించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జిల్లాల ఎస్పీలు, సీపీలతో అర్ధవార్షిక నేర సమీక్షను �
ఊర్కొండపేట లైంగిక దాడి ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహిళపై దాడికి పాల్పడ్డ వారి రూటే సపరేటు. గుడికి వచ్చిన జంటలను టా ర్గెట్ చేస్తూ.. వారు ఏకాంతంగా ఉన్న ఫొటోలను తీసి బ్లాక్ మెయిలింగ్ చ�
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసు అధికారులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే
మగ సంతానం కోసం ఓ వ్యక్తి మైనర్ను పెండ్లి చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా రామాయంపేట మండ లం కాట్రియాల గిరిజన తండాకు చెందిన శివలాల్క�
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గారమంలోని లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఉద్రిక్తం నెలకొంది. శనివారం వివిధ పార్టీల ప్రభ బండ్ల తరలింపు సందర్భంగా వరంగల్- నర్సంపేట రహదారి దుగ్గొండి మండలం గిర్నిబావి గ్
ఖాకీలు కట్టు తప్పారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారు. ఇప్పటికే పలువురు ఎస్సైలు, సీఐలు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మరోవైపు, రెండు జిల్లాల్లో ఇసుక, మొరం వంటి సహజ సంపద విచ్చలవిడిగా దోపిడీకి గు�
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యగో విరమణ పొందిన 19 మంది పోలీస్ అధికారులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.సీసీఎస్ ఆడిటోరియంలో జరిగి�
ప్రజలకు ధైర్యం చెప్తూ అండగా నిలవాల్సిన కొందరు పోలీసులు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు, వ్యక్తిగత పరిస్థితులు బాధించడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఖద్దరు.. ఖాకీ... సాధారణంగా రెండూ కలిసే ఉంటాయంటరు. కానీ తేడా వస్తే ఖాకీ బయటికి తెల్వకుండా స్విచ్ నొక్కుతాడు! ఖాకీ లబోదిబోమని బహిరంగంగానే విరుచుకుపడతాడు. గత కొంతకాలంగా రాష్ట్రంలో... మరీ ముఖ్యంగా గ్రేటర్ హైద�
Home Guards | తమపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని, తమ మొర ఆలకించేవారే లేరా? అని రాష్ట్రంలోని హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే తమకు నిరాశే మిగిల్చిందని హోంగార్డులు వాపోతున్నార
సమాజంలో పోలీసులంటే గౌరవ, మర్యాదలున్నాయి. ప్రజల మాన, ప్రాణాలను రక్షించే పోలీసుల్లో నిజాయితీ, నిబద్ధత కలిగినవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రకమైన పోలీసుల కంటే అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులే పోలీస్ శాఖ
MLA Raja Singh | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏదైనా నేరం/సంఘటన జరిగినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్లలో తెలుగులోనే ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా బాధితులను తెలుగులోనే ప్రశ్నలు అడుగుతున్నారు. సాక్షులు, ఇతర వ్యక్తుల నుంచి తెల