పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు కొత్త కార్యాచరణ ప్రారంభించారు. బాధితులు సమస్యలు విన్నవించేందుకు పోలీస్స్టేషన్లకు వెళ్లిన అనంత�
RS Praveen Kumar | రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న పోలీసుల ఆత్మహత్యలపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఆత్మహత్యలను ఆపేందుకు ఏం
న్యూ ఇయర్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి అర్థరాత్రి వరకు రోడ్లపై గస్తీ నిర్వహించారు. దీంతో ఎటు చూసినా ఖాకీలే కనిపించా
వరంగల్ కమిషరేట్లోని తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు హద్దు మీరుతూ.. అతి చేస్తున్నారు. వీరి తీరు తరచూ విమర్శలకు దారి తీస్తున్నది. పేదలు, సామాన్యులు, వ్యాపా రులు, ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, �
సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఎస్సైలకు మరిచిపోలేని పనిష్మెంట్ ఇచ్చారు నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ. పోలీసు గ్రౌండ్ చుట్టూ ఐదు రౌండ్లు రన్నింగ్ చేయించారు.
రాజోళి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ దగ్గర ఏపీకి చెందిన గ్రామస్తులు పోలీస్ అధికారులతో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉండగా బంగ్లాదేశ్లో వేలాది మంది మిలటరీ, పోలీస్ అధికారులను బలవంతంగా అదృశ్యం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఐదుగు�
ఏ తప్పు చేసినా.. రక్షించేందుకు రాజకీయ నాయకులైన గాడ్ ఫాదర్స్ ఉన్నంత వరకు తమను ఎవరు ఏమీ చేయాలేరనే ధీమాతో నగరంలో కొందరు పోలీస్ అధికారులు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న �
గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి డీజీపీ జితేందర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో శనివారం రివార్డులను అందజేశారు. భద్రాచలం పోలీస్స్టేషన�
రోడ్డుపై దొరికిన రూ. 2 లక్షలను పోలీసులకు అందజేసి నిజాయతీ చాటుకున్నాడో వ్యక్తి. లాలాగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేటకు చెందిన సతీశ్కు సోమవారం ఉదయం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం మీదుగా నడుచు
‘సార్.. ఇక్కడ మూసీ నది ఒడ్డుకు ఓ సూట్ కేసు కొట్టుకొచ్చింది. అందులోంచి చాలా దుర్వాసన వస్తుంది’ కంగారుగా ఓ వ్యక్తి ఫోన్లో చెప్తూ పోయాడు. వివరాలు నమోదు చేసుకొన్న ఇన్స్పెక్టర్ రుద్ర.. సిబ్బందితో కలిసి ఘట�
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములు కబ్జాకు గురైంది వాస్తవమేనని ప్రభుత్వ సర్వే నిగ్గు తేల్చింది. ఇందుకు సంబంధించి సర్కారు నియమించిన విచారణ కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించింది. మొత్తం 51 ఎకరాలు పరులపా
‘ఒకే రాష్ట్రం.. ఒకే పోలీస్' విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం, చాతకొండకు చెందిన ఏఆర్ 6వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు లక్ష్మీదేవిపల్లిలో శనివారం ప్ల కార్డులతో భారీ న
విధుల పేరుతో వెట్టిచాకిరి చేయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్ జిల్లా మామునూరులోని 4వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుళ్లు శనివారం నిరసన చేపట్టారు. మొదటగా బెటాలియన్లోని క మాండెంట్�