చరిత్రలోనే నిలిచిపోయేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువమంది పోడు పట్టాలు అందనున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా 1,51,195 ఎకరాల భూమిపై హక్కులు కల్పిస్తూ 50,595 మంది పోడు పట్టాలను అందించనున్నారు.
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పోడు పట్టాలను అందించనున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం జక్కల్దాని తండా గ్రామంలో చేపట్టనున్న జగదాంబదేవి, సేవాలా
Kanti Velugu | కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు జరుగుతుందని, కార్యక్రమంలో లబ్ధిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత వహించాలని అధికారులను ఆదేశించారు.
అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరిలో జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ‘పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు - మన బడి, ఆయిల్పా�
minister satyavathi | రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బీఆర్
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ఆ సర్వే ఆధారంగా గ్రామసభలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా అటవీ, గిరిజన
పోడుపేరుతో ఇకపై అడవుల నరికివేతకు పాల్పడే వారిపై ప్రత్యేక చట్టాలు అమలుచేసి కఠిన చర్యలు తీసుకొంటామని మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెరపడనున్నది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్
పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల్లో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణీ అందిస్తుందని తాసీల్దార్ కేసీ ప్రమీల, ఎంపీడీవో అలివేలుమంగమ్మ అన్నారు.