సీఎం కేసీఆర్ రైతులకు పోడు పట్టాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని, పోడు పట్టాలను అందించి దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం నర
దేశంలోనే గిరిజనులకు తొలిసారిగా పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి సీఎం కేసీఆర్ తెలంగాణను యావత్ దేశానికి రోల్మాడల్గా నిలిపారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. రాష్ట్�
గిరిజన గూడేలకు పండగొచ్చింది. ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ బతికిన గిరిజనం శుక్రవారం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఇప్పుడు వారికి అటవీ అధికారుల భయం లేదు. పంటలు పాడుచేస్తారన్న భీతి లేదు. కేసుల గోల లేదు.
గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లు, కలల స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాకారమయ్యాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గత పాలకులు గిరిజనుల సమస్యలను గాలికొదిలేశారని, కనీసం పట్ట
పోడు గోడుకు గిరిజనులు వీడ్కో లు చెప్పే రోజు వచ్చిందని, ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పోడు రైతులపై నమోదైన కేసులన్నింటినీ ప్రభుత్వం ఎత్తివేస్తుందని
సీఆర్ పాలనలోనే గిరిజన సంక్షేమం సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్తో కలిసి పోడు రైతు�
పోడు భూముల గురించి ఆలోచించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageshwar rao)అన్నారు. పోడు భూముల (Podu Lands) పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఖమ్మం (Khammam) జిల్లా పాల్వంచలోని (Palwancha) సుగుణ ఫంక్షన్ హాల్లో మంత్రి పువ్వాడ అజయ్తో (Minister Puvvada Ajay) కలిసి మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పోడు పట్టాలను (Podu Lands) గిరిజన రైతులకు పంపిణీ చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం (Komuram Bheem) కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు.
ఏండ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల సమస్యకు ఇక తెరపడనున్నది. పోడు పట్టాల పంపిణీ పండుగ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గిరిపుత్రుల కండ్లలో ఆనందం చూడాలనే ఆ సమయం రానే వచ్చింది. రైతును రాజు చేయాలనే తెలంగాణ
దశాబ్దాలు గడిచినా దశ తిరగలేదు. పోడు భూమిని నమ్ముకున్నా పట్టా కాగితం చేతికందలేదు. తాత ముత్తాతల నుంచి పోడుతోనే బతుకులీడుస్తున్నా.. ఎవరొచ్చి నోటికాడి కూడు లాక్కుంటారోనని..