సినీహీరో రజనీకాంత్ హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతానికొచ్చి నిజంగా నేను హైదరాబాద్లో ఉన్నానా...లేక న్యూయర్క్లో ఉన్నానా అని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ గజినీలకు మాత్రం రాష్ట్రంలో అభివృద్
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసీలు, గిరిజనులకు ప్రభుత్వం పోడు పట్టాలు అందజేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర
పోడు పట్టాల పంపిణీ చరిత్రాత్మకమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని కన్నాయిగూడెం, కావడిగుండ్ల, గుమ్మడవల్లి, నందిపాడు, దురదపాడు, కొత్త మామిళ్లవారిగూడెం, తిరు�
పోడు రైతుల కలను సాకారం చేసినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. త్వరలోనే పోడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసీ, గిరిజ రైతుల చిరకాల కోరిక నెరవేరిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్లోని రైతు వేదికలో గురువారం 426 మంది లబ్ధిదారులకు పోడు �
KTR | రాజన్న సిరిసిల్ల : ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీలకు భూముల పట్టాలు అందించి, వారి చిరకాల కోరికను నెరవేర్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని రాష�
మారుమూల తండాలు, గూడేల్లో గిరిపుత్రులు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్నారు. కానీ హక్కు పత్రాలు లేక అరిగోస పడు తున్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించక నష్టపోతున్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు గిరిజన రైతులకు పోడు పట్టాలు అందించడమే కాకుండా పెట్టుబడి సాయం సైతం అందించడంతో పోడు రైతుల ఇండ్లలో పండుగ వాతావరణం కనిపిస్�
Miister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో�
బీఆర్ఎస్ సర్కారు చొరవతోనే దశాబ్దాల పోడు సమస్యకు పరిష్కారం దొరికిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుభీర్లో మండలంలోని గిరిజనులకు సుమారు 400 ఎకరాలకు పోడు పట్
పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు లబ్ధి చేకూర్చాలనే తపనతో సీఎం కేసీఆర్ పట్టాల పంపిణీ చేపట్టారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగులు, వృద్ధులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్�
పోడు భూములకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీతో ఇకపై గిరిజనులకే పోడు భూములపై పూర్తి హక్కులు లభించాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బిక్కుబిక్కుమంటూ పంట
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సోమవా�
పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్�