45 ఏండ్ల నుంచి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, మా భూములను లాక్కోవద్దని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇటిక్యాల గ్రామ శివారులో దాదాపు 78 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 మంది �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం ఇటిక్యల్పాడ్కు చెందిన ఆదివాసులు ఐదు దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటుండగా, అటవీ అధికారుల తీరుతో అభద్రత వెంటాడుతున్నది.
పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని మంగళవారం భారతీయ గోర్ బంజారా నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కౌలుదారులకు పెట్టుబడి సాయం అందించడం ప్రస్తుతానికి కష్టమేనని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. వివిధ శాఖలకు చెందిన భూముల నమోదు, సమాచారం, రైతుల ఇబ్బందులపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సచివాలయ�
అసైన్డ్, పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించామని ఆర్అండ్బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో శని
ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించిందని ముఖ్యమంత్రి అన్నారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని
పోడు భూములకు పట్టాలిచ్చి గిరిజనుల ఎన్నో ఏండ్ల కల నెరవేర్చిన రాష్ట్ర సర్కారు.. వాటిని సాగుకు యోగ్యంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈమేరకు సీఎం గిరివికాస్ పథకం కింద సదరు భూములకు విద్యుత్ సౌకర్యం, సాగు�
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
పోడుభూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish
మాకు పట్టాలొచ్చినయి... సంతోషంగా ఉంది... ఈ భూములు ఇక మావే.. ఇన్నిదినాలు భయం భయంగా వ్యవసాయం చేసుకునేటోళ్లం. ఇప్పుడాభయం పోయింది. దానికి కారణం కేసీఆరే అంటున్న ఆదివాసీలు... పట్టాలొచ్చిన సంబురంలో అడవి బిడ్డలు..వీడి�
MLA Seethakka | రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇందులో నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష కుటుంబాల గడపలు కూడా ఉన్నాయి. అర్హులుగా నిర్ధారణ అయితే ప్రతిపక్ష పార్టీల కుటుంబాల �
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉమ్మడి మంగళవారిపేట గిరిజన రైతులకు పట్టాలిచ్చాకే ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నానని, హక్కుపత్రాలను రైతుల చేతుల్లో పెట్టి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నానని నర్స�