ఇన్నాళ్లూ ఎవరొస్తరో.. ఎం జేస్తరో అని బిక్కుబిక్కుమంటూ వ్యవసాయం చేసుకునే పోడు రైతుల కళ్లల్లో ఇప్పడు సంతోషం కనిషం కనిపిస్తున్నది. మాకు పట్టాలొచ్చినయి.. ధైర్యమొచ్చింది. ఎవరడ్డొచ్చినా మాకు భయం లేదు. మా భూమిపై మాకు హక్కు మా కేసీఆర్ ఇచ్చిండంటూ… ఎంతో ఆనందపడుతున్నారు పోడు రైతులు. ఎన్నో ఏళ్ల కల కేసీఆర్ ప్రభుత్వంలో సాకారమయిందని సంబురంగా చెబుతున్నారు. ఇవాళ లక్షలాది మంది పోడు రైతులు గుండెమీద చెయ్యి వేసుకుని బతుకుతున్నారు. పోడు భూములకు పట్టాలిచ్చినందుకు వారి ఆనందం వారి మాటల్లోనే.. వీడియో