KTR | బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Harish Rao | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్ది�
RSP | తమ పోడు భూములకు పట్టాలిచ్చి, అటవీ అధికారుల దౌర్జన్యాల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ,రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి దిందా గ్రామం నుండి హైదరాబాద్కు 400 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్న పోడు రైతులను కా
పోడు భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామస్తులు 40 మంది చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి తాండూర్కు చేరుకుంది.
ప్లాంటేషన్ పోడులో ఫారెస్ట్ అధికారులు పనులు ప్రారంభించారు. కాగా ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్ట్ మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికార�
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్లో పోడు సాగుదారులు, అటవీ అధికారుల మధ్య శనివారం వివాదం చోటుచేసుకున్నది. గుబ్బగుర్తి ఫారెస్టురేంజ్ పరిధిలో ఎల్లన్ననగర్ గ్రామస్థులు కొంతకాలంగా పోడు సాగు చేసుకు�
దశాబ్దాలపాటు పోడు భూములు సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఎదురు చూసిన గిరిజన, ఆదివాసీ రైతుల ఆకాంక్షలను కేసీఆర్ సర్కారు నెరవేర్చింది. దేశంలో మరే రాష్ట్రంలో చేయని విధంగా కేసీఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పోడ�
దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూమికి పట్టా ఇచ్చిన కేసీఆర్పై (KCR) ఓ గిరిజన రైతు అభిమానాన్ని చాటుకున్నాడు. వరి నారుతో కేసీఆర్ పేరు రాసి తమ గుండెల్లో నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ఎప్పటికీ తొలగ�
అటవీభూముల విషయంలో కాంగ్రెస్ సర్కారు రెండు నాల్కల ధోరణి విస్మయం కలిగిస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అటవీ ప్రాంతాన్ని చెరబట్టబోయి భంగపడిన సంగతి తెలిసిందే. అదే సర్కారు గిరిజన ప్రాంతాల�
‘పేదలన్న ప్రేమలేదు.. ఆడబిడ్డలన్న ఇంగితంలేదు.. అందుకే రేవంత్ సర్కారు పోడు భూములు సాగు చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీ బిడ్డలపై దాడులకు దిగింది. ఆడబిడ్డలను వివస్త్రలను చేసి కొట్టించింది’ అంటూ బీఆర్ఎస్ �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి పంచాయతీ కోసగుంపులో పోడు భూముల్లో విత్తనాలు విత్తుతున్న ఆదివాసీ మహిళలపై ఈ నెల 20న అటవీ శాఖ అధికారులు చేసిన దాడి ఘటనకు సంబంధించి మరిన్ని అంశాలు వెలుగ
పోడు సాగుదారులకు చెందిన భూముల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లడంతో గిరిజన మహిళలు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికారులు గిరిజన మహిళలపై దాడి చేయడంతోపాటు దురుసుగా ప్రవర్తించడంతో ఉద�
కాంగ్రెస్ పార్టీ సంస్థగత, నిర్మాణ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ పరిశీలకులు యండి అవేజ్, చంద్రశేఖర్ గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొ�