డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇందల్వాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు.
తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు అవి. కాగా పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో ఒకవైపు ఆక్రమణదారులుగా పేరుమోస్తూ మరోవైపు ప్రభుత్వం అందించే పథకాలు దక్కక ఇబ్బందులు పడుతున్న వైనం. ఎన్ని పోరాటా�
పోడు భూముల విషయంలో అర్హులందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. పోడు భూములపై మండలంలోని రాళ్లవాగు తండాలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.
విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందిన అధికారి భద్రాద్రిజిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాసరావు. అడవిని నరికి పోడు వ్యవసాయం చేయడాన్ని అడ్డుకొన్నందుకు ఆయనను �
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిరుపేదల కోసం ప్రభుత్వ స్థలాల్లో వ్యవ�
దశాబ్దాలపాటు పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. పోడు రైతులు, అటవీ, పంచాయతీ, రెవెన్యూ శా ఖల మధ్య జరుగుతున్న వివాదాలు సమసిపోనున్నా యి.
రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నిర్దిష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు ఇస్తాం. ఇప్పటికే మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి తదితరుల నేతృత్వంలోని కమిటీ రెవెన్యూ సమస్యలపై అధ్య�
అటవీ భూములకు ఇక పక్కాగా రక్షణ ఉండబోతున్నది.. ఎన్నో ఏళ్ల నుంచి అటవీశాఖ, పోడు రైతుల మధ్య ఉన్న వివాదం కొలిక్కి రాబోతున్నది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం గిరిజనుల రైతుల పాలిట వర
నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పోడు భూముల సర్వే శుక్రవారం ప్రారంభమైంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశాలతో అధికారు
దశాబ్దాలుగా పేరుకుపోయిన అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడంతో పోడు సమస్య కొనసాగుతూ వచ్చింది. అర్హులకు హక్కుపత్రాలు అందకపోవడంతో సాగు చేసుకుంటున్న గిరి
పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు భూయాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సమైక్య పాలనలో పోడు రైతులను అప్పటి పాలకులు పట్టించుకోలేదు. పోడు సాగుచేస్తున్న ఎస్సీ,ఎస్టీ, �
పోడు భూముల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం మండలంలోని పంగిడి గ్రామంలో జరుగుతున్న పోడు భూముల సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ప్రదేశానికి వాహనం వెళ్లే అవక�
పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. ఎంతోకాలంగా జఠిలంగా ఉన్న పోడు వ్యవహారానికి రాష్ట్ర సర్కారు పరిష్కారం చూపిం చింది. అర్హులైన పోడు రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రత్యేక జీవో 140ను జారీ చేయడంతో గిరిజనుల్లో ఆన�
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు త్వరలో హక్కులు కల్పిస్తామని దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. గిరిజనులకు న్యాయం చేసే విధంగా జీవో 3ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన�