జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా కమిటీలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్త�
చండ్రుగొండ: పోడుభూములపై తమకు హక్కు వచ్చే దాకా పోరుసాగిస్తామని తిప్పనపల్లి పోడుభూముల రైతులు స్పష్టం చేశారు. మంగళవారం తిప్పనపల్లిలో పోడుభూముల్లో నిరసనదీక్షను చేపట్టారు. అనంతరం వంటావార్పు కార్యక్రమాన్న
కామారెడ్డి టౌన్: అటవీ భూముల సంరక్షణ, పోడు వ్యవసాయంపై నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగ�
ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య సీసీసీ నస్పూర్ : పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య తె�
పోడు భూములు | పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లా స్థాయిలో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సీయం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శన
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. ఇందు కోసం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు పోడు రైతు�
పూర్తయిన అధికారుల జిల్లాల పర్యటన నేడు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పణ హైదరాబాద్/ములుగు, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): పోడుభూముల సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ�
శాంతి కుమారి | పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కా
ఉట్నూర్ : గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల బృందం సభ్యులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పర్యటించారు. రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్ర�
మంత్రి సత్యవతి | ఆర్. ఓ.ఎఫ్.ఆర్ గురించి ముందడుగు పడింది. సీఎం కేసీఆర్ దీనికి శాశ్వత పరిష్కారం చూపడానికి కేబినెట్ సబ్ కమిటీ వేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
దసరా తర్వాత కార్యాచరణ మొదలు నవంబర్ నుంచి అటవీ భూముల సర్వే అడవి మధ్యలో సాగును అనుమతించం వనాల అంచుల్లోనే భూమి కేటాయింపు అలా తరలిన వారికి సర్టిఫికెట్ల జారీ కరెంటు, రైతుబంధు, రైతుబీమా వర్తింపు అడవి తప్ప లోప�
సిరికొండ : పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేస్తే కేసీఆర్ను ఆదివాసీలు ఎన్నటికీ మరిచిపోలేరని ఆదివాసీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వనున్నట
కోటపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశా�