పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు త్వరలో హక్కులు కల్పిస్తామని దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. గిరిజనులకు న్యాయం చేసే విధంగా జీవో 3ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన�
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు హక్కులు కల్పించేలా సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రత్యేక కమిటీ వ�
పోడు భూములపై హకులను నిర్ధారించే నిమిత్తం కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా గిరిజన సంక్షేమశాఖ జారీచేసిన జీవో 140పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.
Minister Prashanth Reddy | పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహ నిర్మాణ శాఖా
Minister Indrakaran Reddy | రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి మరో అడుగు ముందుకుపడింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల్లో ఆశలు చిగురించేలా రాష్ట్ర సర్కారు మరో నిర్ణయం తీసుకున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రకటించి ఏ
పోడు సమస్య పరిష్కారానికి సర్కారు అడుగులు అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు ప్రతి హ్యాబిటేషన్లో గ్రామసభ పోడుదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఎస్టీలు 3,689, ఇతరులు 3,700 మంది ప్రభుత్వానికి అధికారుల నివేదిక వరంగల్, నవంబర
పోడు భూములపై రైతులకు అవగాహన కల్పించాలి కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద భూ సేకరణ పనులు చేపట్టాలి 25 ఎకరాల భూమి సేకరించాలి కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, నవంబర్ 9 : పోడు భూముల విషయంలో హక్కుదారులకు పూర్తి
పోడు భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి గ్రామసభలతో అవగాహన కొడంగల్, నవంబర్ 9 : పోడు భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎంపీడీవో మోహన్లాల�
తాడ్వాయి: గ్రామాల్లో పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎఫ్ఆర్సి కమిటీ సమావేశానికి అడిషన�
లింగంపేట : రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. శనివారం మండలంలోని ముంబాజీపేట గ్రామంలో ఏర�