Bandi Sanjay : లుకౌట్ నోటీసులతో హైదరాబాద్, కరీంనగర్లోని తన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయడంతో బండి సంజయ్ శనివారం భగీరథ్ను సరెండర్ చేశారు. న్యాయవాదుల ద్వారా పోలీసు విచారణకు తన బిడ్డను తానే పంపించానని బండి పేర్కొన�
RS Praveen Kumar | నిన్న ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో నాకు 51 శాతం మంది ఓటు వేస్తే చాలు మిగతా 49 శాతం మంది వేయకపోయినా పర్లేదని అన్నాడు.. అంటే ఈ మైనర్ అమ్మాయి 49 శాతం మందిలో ఉందనా..? మీరు ఆమె గురించి పట్టించుక�
Bandi Sanjay కాంగ్రెస్ సర్కార్ బండి సంజయ్ కొడుకు మీద చర్యలకు ఉపక్రమిస్తూ.. బండి సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్లోని బండి సంజయ్ నివాసంలో తనిఖ�
BJP Ramchanderrao | బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్టు శుక్రవారం నిర్వహించిన ‘కాంక్లేవ్-2026’ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా వెల్లడించారని తెలిసిందే. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తూ
Bandi Sai Bageerath | బండి సాయి భగీరథ్పై బాలికపై లైంగిక దాడి, ఇతర నేరారోపణల నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పీఎస్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ.. ఈ ఘటనకు నైతిక బాధ్యత వ
Justice Madhavi Devi | బండి సాయిభగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న దు ష్పచారంపై తీవ్ర ఆవేదన వ్యక�
Bandi Bhageerath | తన కొడుకు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి వయస్సుపై నెలకొన్న సందేహాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెరదించారు. బాధిత బాలిక మైనరేనని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Bandi Sai Bhageerath | పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ఆయన వ్యాఖ్యలతో భగీరథ్ పరారీ అంశం తేటతెల్లమైంది. శుక్రవారం న�
Bandi Sanjay | బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి మీడియాలో జరిగే ప్రసారాలు, ప్రచురణల్లో ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ఉపయోగించరాదని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
ఓ కామాంధుడు కూతురు వరుసయ్యే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టకు చెందిన ఆ మైనర్పై తిరుపతిలోని జీఎస్టీ ఉద్యోగి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోక్సో కేసులో బాధితురాలి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలను వివిధ సోషల్ మీడియా (ఎస్ఎం) వేదికల ద్వారా బహిర్గతం చేసిన వారిపై కేసు లు నమోదు చేస్తున్నట్టు పేట్బషీరాబాద్ పోలీసులు వెల్లడించారు.
పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు.
సమాజ వైఖరి- రేపటి తరాన్ని చూస్తే చాలా భయం వేస్తున్నది. ఒక వెఱపు పుడుతున్నది... రోజు రోజుకూ ఎంత అనాగరికులమైపోతున్నామో కదా! అని సిగ్గేస్తున్నది. ఆటవిక సమాజంలో బతకడానికి అసహ్యమేస్తున్నది. దినదినగండం నూరేండ్ల