మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్కు చెందిన ఎం సాయికుమార్ నాగోల్లోని ఓ హోటల్లో బౌన్సర్గా పనిచేస్తున్నాడు. అక్కడే సీనియర్ కెప్టెన్గా పనిచేసే ఓ యువతితో సాయికుమార్కు పరిచయం ఏర్పడింది. ప్రేమిస్�
లైంగిక దాడి కేసులో ఐదుగురు యువకులపై పోక్సో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. దేవరుప్పుల మండలానికి చెందిన ఓ బాలిక (14)తో పాటు మల్కాజిగిరి చెందిన మరో బాలిక(15) పలు కారణాలతో సైదాబాద్ పీఎస్ పరిధిలోని పునరావాస �
రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై లైంగిక దాడులు జరిగాయి. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో మంగళవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
పోక్సో కింద కేసు పెట్టారన్న కక్షతో ఓ గ్రామంలోని అగ్ర వర్ణాల వారు..అక్కడి దళితులందరిపైనా సామాజిక బహిష్కరణ విధించారు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా హునాసాగి తాలూకాలోని ఓ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
పాఠశాలలో చదువుకునే బాలికపై ముగ్గురు యువకులు లైంగికదాడి చేశారు. బాలిక గర్భం దాల్చడంతో వి షయం బయటకొచ్చింది. బాలిక తల్లి ఫిర్యా దు మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదయ్యింది.
POCSO Case : మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు తీవ్రమయ్యాయి. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన మరువక ముందే పలు లైంగిక దాడుల ఉదంతాలు వెలుగుచూస్తుండటం ఆందోళన �
ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటి సమీపంలో నివసించే బాలికకు మాయమాటలు ..అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఓ బస్తీలో నివాసముండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (55) తన
BS Yediyurappa | లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్పకు ఉచ్చు బిగుస్తున్నట్లే ఉంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దాంతో ఆ కేసును కొట్టి వేయాల�
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పను సీఐడీ సోమవారం మూడు గంటలపాటు ప్రశ్నించింది. 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో, ఇతర సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది.
మైనర్ను లోబరుచుకుని ఉడాయించిన ఘటనలో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సిద్దపేటలోని హనుమాన్నగర్లో గోవిందారం మహేశ్ ఇంట్లో సోలంకి రాధ-విజయ్ దంప�
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పకు తాత్కాలిక ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చేయడం లాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా నిలిపివేసిన కర్ణాటక హైకోర్టు, యెడియూరప�
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు గడిచిన 24గంటల్లోనే అనేక నేరాలు, ఘోరాలు చోటుచేసుకోవడం శాంతిభద్రతల దుస్థితికి అద్దంపడుతున్నది.
Yediyurappa | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు పోక్సో కేసులో సీఐడీ బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యెడియూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోం మంత్రి జి పర�