మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్పై వెంటనే సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని సోమవారం పలు యువజన సంఘాల నాయకులు, యువకులు పెద్దేముల్ ప్రభుత్వ
Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న చంచల్గూడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును తన ఎక్
మల్టీ జోన్ (వీఆర్)లో ఉన్న ఇన్స్పెక్టర్ రవికుమార్పై నమోదైన పోక్సో కేసును డీసీపీ విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లా కాజీపేట లోని ఓ అపార్ట్మెంట్లో సీఐ కుటుంబం ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఆయ
లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు (Jani Master) ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియ�
హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సీఐ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో సీఐ రవికుమార్ కుటు ంబ సభ్యుల
బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఒకరిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగింది. వలిగొండ పరిధిలోని శాంతి నిలయంలో చదువుతున్న బాలిక దసరా సెలవుల్లో భువనగిరి బాలసదన్కు 1న వచ్చ
మైనర్పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్కు చుక్కెదురైంది. రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు పోక్సో కోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్ మంజూరు చేస్తే పోలీసుల దర్యాప్తుకు విఘాతం �
ఇప్పటికే లైంగిక దాడి ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం గతంలో అతనికి ఇచ్చిన జాతీయ అవార్డును నిలిపివేస్తున్నట్టు అవార్డుల కమిటీ ప్రకటి�
Jani Master | కొరియోగ్రాఫర్ జానీమాస్టర్కు (Jani Master) ప్రకటించిన జాతీయ అవార్డును నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ తాత్కాలికంగా నిలిపివేసింది. 2022 ఏడాదికిగాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీమాస్టర్ ఎంపికయ్యారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్కు చెందిన ఎం సాయికుమార్ నాగోల్లోని ఓ హోటల్లో బౌన్సర్గా పనిచేస్తున్నాడు. అక్కడే సీనియర్ కెప్టెన్గా పనిచేసే ఓ యువతితో సాయికుమార్కు పరిచయం ఏర్పడింది. ప్రేమిస్�
లైంగిక దాడి కేసులో ఐదుగురు యువకులపై పోక్సో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. దేవరుప్పుల మండలానికి చెందిన ఓ బాలిక (14)తో పాటు మల్కాజిగిరి చెందిన మరో బాలిక(15) పలు కారణాలతో సైదాబాద్ పీఎస్ పరిధిలోని పునరావాస �
రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై లైంగిక దాడులు జరిగాయి. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో మంగళవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.