Shabad Murders |షాబాద్లో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని వరుసగా హత్య చేసి మారణహోమాన్ని సృష్టించిన ఉన్మాది రాజ్కుమార్ ఆచూకీపై రెండు రోజులైనా స్పష్టత రాలేదు.
Telangana Crime | రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాః, పాపే పాపపరాః సదా.. రాజానమనువర్తంతే యథా రాజాః తథా ప్రజాః’ అని భారతీయ నీతిశాస్త్రం చెప్తున్నది. పాలకుల భాష, ప్రవర్తన క్రమంగా పాలనా వ్యవస్థలోకి.. అకడినుంచి పౌర సమాజంలోకి ప్రవ
Shabad Murders | రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారాన్ని చేవెళ్ల డీసీసీ యోగేశ్ గౌతమ్ ఖండించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, బాలికల భద్రత గాల్లో దీపంగా మారుతున్నదా? చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అవి నిర్వీర్యమవుతున్నాయా? అంటే ఇటీవల జరిగిన రెండు ఉదంతాలు అవుననే �
పోక్సో కేసులో బెయిల్ పొంది యథేచ్ఛగా తిరుగుతున్న ఓ నిందితుడు పగబట్టి చేసిన ఘాతుకం కలకలం రేపింది. రెండు గంటల్లో ఏకంగా ఆరుగురిని హతమార్చడం రాజధాని శివారులోని షాబాద్ను కుదిపేసింది.
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించ�
పోక్సో కేసు పెట్టారనే కోపంతో శనివారం ఉదయం ఆరుగురిని హత్య చేయడంతో మృతుల బంధువులు, ప్రజలు ఆందోళనకు దిగారు. షాబాద్ మండల కేంద్రంలోని ముంబై-బెంగళూరు లింకు జాతీ య రహదారిపై ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటలకు వరకు ధర�
పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీ�
Rangareddy | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికను నిందితుడు రాజ్కుమార్ బలవంతంగా ఇంటి నుంచి కారులో తీసుకెళ్త
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్కుమార్న�
Rangareddy | రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసుకు సంబంధించి ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి కీలక విషయాలను వెల్లడించారు.
Pocso Case | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షతో ఓ వ్యక్తి అరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో మైనర్ బాలిక కుటుంబసభ్యులతో పాట
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై నమోదైన కేసులో కొన్ని రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన�
Bandi Sai Bhageerath | కేంద్ర మంత్రి కుమారుడు, పోక్సో కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్కు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత హామీతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలన�