Pocso Case | పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయకుండా వదిలేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ బాలిక హైదరాబాద్లోని మలక్పేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది.
Pocso Case | షాబాద్లో పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆరుగురిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే పోలీసులు మరో పోక్సో కేసు నిందితుడిని వదిలేయడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప
Shabad Murders | రాష్ట్రంలో సంచలనం రేపిన షాబాద్ హత్యల నిందితుడు రాజ్కుమార్ సోమవారం విగతజీవిగా కనిపించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తన అమ్మమ్మ గ్రామం పెంజర్ల శివారులో పురుగుల మందు
Shabad Murders | షాబాద్లో ఆరు వరుస హత్యల ఘటనలో పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ వచ్చేలా కొందరు పోలీసులు సహకరించారని ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఉన్నతాధికారులు తలలు పట్�
Shabad Murders |షాబాద్లో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని వరుసగా హత్య చేసి మారణహోమాన్ని సృష్టించిన ఉన్మాది రాజ్కుమార్ ఆచూకీపై రెండు రోజులైనా స్పష్టత రాలేదు.
Telangana Crime | రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాః, పాపే పాపపరాః సదా.. రాజానమనువర్తంతే యథా రాజాః తథా ప్రజాః’ అని భారతీయ నీతిశాస్త్రం చెప్తున్నది. పాలకుల భాష, ప్రవర్తన క్రమంగా పాలనా వ్యవస్థలోకి.. అకడినుంచి పౌర సమాజంలోకి ప్రవ
Shabad Murders | రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారాన్ని చేవెళ్ల డీసీసీ యోగేశ్ గౌతమ్ ఖండించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, బాలికల భద్రత గాల్లో దీపంగా మారుతున్నదా? చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అవి నిర్వీర్యమవుతున్నాయా? అంటే ఇటీవల జరిగిన రెండు ఉదంతాలు అవుననే �
పోక్సో కేసులో బెయిల్ పొంది యథేచ్ఛగా తిరుగుతున్న ఓ నిందితుడు పగబట్టి చేసిన ఘాతుకం కలకలం రేపింది. రెండు గంటల్లో ఏకంగా ఆరుగురిని హతమార్చడం రాజధాని శివారులోని షాబాద్ను కుదిపేసింది.
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించ�
పోక్సో కేసు పెట్టారనే కోపంతో శనివారం ఉదయం ఆరుగురిని హత్య చేయడంతో మృతుల బంధువులు, ప్రజలు ఆందోళనకు దిగారు. షాబాద్ మండల కేంద్రంలోని ముంబై-బెంగళూరు లింకు జాతీ య రహదారిపై ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటలకు వరకు ధర�
పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీ�
Rangareddy | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికను నిందితుడు రాజ్కుమార్ బలవంతంగా ఇంటి నుంచి కారులో తీసుకెళ్త