బాలికపై లైంగిక దాడి చేసిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ గణేశ్ తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పున్నం నర్స య్య(65) అదే గ్రామానికి చెందిన వంద ఏండ్లు �
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరధ పోక్సో కేసు ఘటన మరువకముందే దుండిగల్ పీఎస్ పరిధిలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో దూరి అఘాయిత్యానికి పాల్పడిన నింద�
Pocso Case | డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసముంటున్న మైనర్ బాలికపై దుండిగల్కు చెందిన దార శివకుమార్ బలవంతంగా అత్యాచారయత్నం చేశాడు. ఎవరికైనా చెపితే ప్రాణం తీస్తానంటూ సదరు బాలికను బెదిరించాడు.
Bandi Sanjay | ఓ వైపు సాయి భగీరథ్ను మేమే అరెస్ట్ చేశామని పోలీసులు అంటుంటే.. మరోవైపు తానే పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ చెప్పుకొస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఈ కేసులో తనను తాను సమర్థించుకున
Bandi Bhageerath | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను నిందితుడు బండి భగీరథ్ మాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఎవిడెన్స్ మాయం చేసిన నేరం కింద సెక్షన్ 238
Bandi Bhageerath | పోక్సో కేసులో ప్రధాన నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికే జైలుకు వెళ్లగా అతడికి సహకరించిన వారికీ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
సమాజం పురోగతికి నిజమైన కొలమానం మహిళలకు, ముఖ్యంగా బాలికలకు లభించే భద్రత, గౌరవం, న్యాయంలోనే ఉంటుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన మన రాష్ర్టానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదు కా
MP Mallu Ravi | పోక్సో కేసు ఘటనకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాసంఘాలు, విద్యార్థులతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిం�
చట్టం ముందు అందరూ సమానమే అనే మాటను మనం తరచుగా వింటుంటాం. కానీ కొందరు ఎక్కువ సమానమనే వ్యంగ్యోక్తి కూడా ఉన్నది. చట్టాన్ని తమ చుట్టంలా వాడుకునే వారినుద్దేశించి ఈ వ్యంగ్యోక్తి. మన రాష్ర్టానికి చెందిన కేంద్ర �
బండి సాయి భగీరథ్ నిర్వాకం ఎందరినో బోనులో నిలబెట్టింది. పోక్సో కేసులో నిందితుడైన మంత్రి ముద్దుల బిడ్డను కాపాడేందుకు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కొద్దో గొప్పో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాయి.
Bandi Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు? వారు కూడా మైనర్లేనా? లేక మేజర్లా? అయితే, ఎందుకు బయటికి రావడం లేదు? మీడియా ముందుకు రాకుండా వాళ్లను అడ్డుకుంటున్నదెవరు? ఇప్పుడు ఇదే తీ�
Bandi Bhageerath | బండి భగీరథ్ పోక్సో కేసులో అతని తండ్రి, కేంద్ర సహాయ మంత్రి కూడా నిందితుడని, అతనిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోక్సో కేసు నమోదుకు ముందు, తర్వాత.. బాధితులను బె�
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ స్నేహితులను పేట్బషీరాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు భగీరథ్ స్నేహితులపై దృష్టి పెట్టారు.