Pocso Case | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షతో ఓ వ్యక్తి అరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో మైనర్ బాలిక కుటుంబసభ్యులతో పాట
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై నమోదైన కేసులో కొన్ని రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన�
Bandi Sai Bhageerath | కేంద్ర మంత్రి కుమారుడు, పోక్సో కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్కు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత హామీతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలన�
మైనర్పై లైంగికదాడి ఆరోపణలు ఎదురొంటూ జైలు లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన వ్యాఖ్�
Bandi Sai Bhageerath | 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ మే 16న పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించగా.. పోలీ�
ఓ మైనర్ను ప్రేమించి జైలు పాలైన నిందితుడు సోమవారం తెల్లవారు జామున మహబూబ్నగర్ జిల్లా జైలు అధికారుల కళ్లు కప్పి జైలు గోడదూకి పరారయ్యాడు. అనంతరం తన ఊరికి చేరుకున్న నిందితుడు తన గ్రామ శివారులో పురుగుల మంద
కారేపల్లి మండల కేంద్రంలో గల ఓ ప్రభుత్వ గురుకుల కళాశాల నుండి ఇంటర్ చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు కాగా నిందితులను అరెస్ట్ చేసి..
Accused Escape | మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో మహబూబ్నగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు ఒకరు జైలు నుంచి పారిపోయిన విషయం జిల్లాలో సంచలనం కలిగించింది.
యుక్తవయసులో పరస్పర అంగీకారం తో ఏర్పడిన ప్రేమను ఆధారం చేసుకొని తన పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయా
17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమించమని వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం ఓల్డ్ అల్వాల్ హెచ్ఎంటీ బతుకమ్మ పార్కులో నిందితుడు మహమ్మద్ అ
Bandi Bhagirath | పోక్సో కేసులో అరెస్టయి, రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్కు మలాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Bandi Sai Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో �