Justice Madhavi Devi | బండి సాయిభగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న దు ష్పచారంపై తీవ్ర ఆవేదన వ్యక�
Bandi Bhageerath | తన కొడుకు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి వయస్సుపై నెలకొన్న సందేహాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెరదించారు. బాధిత బాలిక మైనరేనని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Bandi Sai Bhageerath | పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ఆయన వ్యాఖ్యలతో భగీరథ్ పరారీ అంశం తేటతెల్లమైంది. శుక్రవారం న�
Bandi Sanjay | బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి మీడియాలో జరిగే ప్రసారాలు, ప్రచురణల్లో ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ఉపయోగించరాదని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
ఓ కామాంధుడు కూతురు వరుసయ్యే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టకు చెందిన ఆ మైనర్పై తిరుపతిలోని జీఎస్టీ ఉద్యోగి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోక్సో కేసులో బాధితురాలి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలను వివిధ సోషల్ మీడియా (ఎస్ఎం) వేదికల ద్వారా బహిర్గతం చేసిన వారిపై కేసు లు నమోదు చేస్తున్నట్టు పేట్బషీరాబాద్ పోలీసులు వెల్లడించారు.
పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు.
సమాజ వైఖరి- రేపటి తరాన్ని చూస్తే చాలా భయం వేస్తున్నది. ఒక వెఱపు పుడుతున్నది... రోజు రోజుకూ ఎంత అనాగరికులమైపోతున్నామో కదా! అని సిగ్గేస్తున్నది. ఆటవిక సమాజంలో బతకడానికి అసహ్యమేస్తున్నది. దినదినగండం నూరేండ్ల
మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు అంశం మరో మలుపు తిరిగింది. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నన వేళ బాధితురాలి
బండి భగీరథ్ను అరెస్టు చేయాలంటూ.. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా నేతలు శుక్రవారం నెక్లెస్రోడ్లోని 125 అడుగుల మహా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదరిస్తూ పెద్ద ఎత్తున న�
పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, సీపీఎం, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆందోళన కార్యక్రమ
Bandi Sai Bhageerath | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలిక తల్లి కీలక ప్రకటన చేశారు. తన కూతురుపై కావాలనే దుష్ప్రచారం చేస్తూ, ఫొటోలు బయటపెడుతున్నారనని ఆవేదన వ్య�