Woman Filed 52 Cases | కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు చేసిన 53 ఏళ్ల మహిళ గతంలో ప్రభావవంతమైన వ్యక్తులపై 52 కేసులు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పరబ్రహ్మ.. త స్మయ్.. శ్రీగురవే నమః అనే మాటలకు సమాజంలో ఎంతో విలువ, గౌరవం ఉన్నది. అయితే కొందరు గురువుల వల్ల ఆ మాటలకు సమాజంలో అర్థం లేకుండా పోతున్నది.
Hyderabad | జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
లైంగికదాడికి గురైన బాలిక వివరాలు వెల్లడయ్యేలా వార్తా కథనం ప్రచురించిన తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యంతోపాటు విలేకరిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
ఆరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై ఫిలింనగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటున్న బాలిక (6) ఒకటో తరగతి చదువుతున్నది.
భారత హాకీ జట్టు ప్లేయర్ వరుణ్కుమార్ భాగోతం బట్టబయలైంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు బెంగళూరు పోలీసులు వరుణ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జాతీయ హాకీ జట్టుకు ప్రాతి�
పోక్సో కేసులో ఓ వ్యక్తికి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జనగామ మండలంలోని చీటకోడూరుకు చెందిన వడ్లకొండ ప్రసాద్ అలియాస్ బొట్ల ప్రసాద్ 2019లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు శుక్రవారం జిల్లా కోర
లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను కాపాడేందుకు మోదీ సర్కార్ పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రూపొందించిన వెయ్యి పేజీల నివ�
దేశంలో పోక్సో కేసుల్లో శిక్షల శాతం ఎంతని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత ప్రశ్నించారు. 2014 నుంచి పోక్సో కేసుల్లో శిక్షలు 38 శాతానికి ఎందుకు మించడం లేదని అ
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదురొంటున్న ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయడానికి హైకోర్టు నిరాకరించింది.
ప్రతి పోక్సో కేసు నేరంలో ముగ్గురు నిర్దోషులుగా బయటపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. చిన్న పిల్లలపై అఘాయిత్యాలను నిరోధించడానికి పోక్సో చట్టాన్ని తీసుకొచ్చి 10 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగిం�