పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదని, పరారీలో ఉన్నాడంటూ..బుధవారం నగరంలోని పలు చోట్ల పోస్టర్లు దర్శనమిచ్చాయి. బండి భగీరథ్ కనిపించడం లేదని, అతడి ఆచూకీ తెలిస్తే.. సమీపంలో ఉన్న పోలీస్స్టేషన�
మైనర్పై లైంగికదాడికి సంబంధించి పోక్సో కేసు నమోదై విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షంచాలని డిమాండ్లు పెరుగుతున్నాయి
Bandi Bhagirath | పోక్సో కేసులో నిందితుడిగా ఉండి తప్పించుకుతిరుగుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఒక మెయిల్ చేశాడు. తాను ఎల్లుండి (శుక్రవారం) సిట్ విచా�
woman climbs tower | ఒక జంట ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై కిడ్నాప్తోపాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని కోర్టుకు తరలిస్తుండగా ఆ య
R.S. Praveen Kumar | లంగాణ సమాజాన్ని కుదిపేసిన ఫోక్సో కేసు రేవంత్ రెడ్డి బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బలహీనపడ్డదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
Gangula kamalakar | బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ బండి సంజయ్ కొడుకు పోక్సో కేసును కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
Bandi Sai Bhageerath | పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదని హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. షేరిలింగంపల్లి, గచ్చిబౌలి సహా అనేక ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఈ ప
Pocso Case | పోక్సో కేసులో ఓ మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఒంగోలులో బాలిక పట్ల అసహజంగా ప్రవర్తించిన కేజీబీవీ ప్రత్యేకాధికారిణికి ప్రకాశం జిల్లా ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ జైలు శిక్ష విధిస్తూ మం�
POCSO Act | తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఇప్పుడొక కేసు గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్పై పోక్సో కేసు నమోదు, నిందితుడి పర�
Bandi Sanjay | తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని అంటున్నాడని, అతడిని క్రిమినల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.