Bandi Sai Bhageerath | పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదు అనే పోస్టర్లు ఇప్పుడు నిజామాబాద్లోనూ వెలిశాయి.
Bandi Sai Bhageerath | రేవంత్రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అర
‘సినిమా తారలైనా, రాజకీయ నాయకులైనా చట్టం ముందు అందరూ సమానమే’.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడ
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదై వారం గడుస్తున్నా, నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర రాష్
బండి భగీరథ్ చేతిలో మోసపోయిన బాధిత బాలికనే నిందితురాలిగా చూపించే కుట్ర జరుగుతున్నది. నిందితుడితో ఉన్న బాధితురాలి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తున్నారు. ఆమె గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్�
పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కొడుకు సాయిభగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనున్నది. ఉభయపక్షాల వాదన�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తన అధికారాన్ని ప�
బండి సాయి భగీరథ్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు చేశాడన్న ఆరోపణలతో నమోదైన పోక్సో కేసు కొన్నిరోజులుగా సంచలనం కలిగిస్తున్నది.
పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. �
‘పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయండి’ అంటూ కరీంనగర్ జిల్లాకేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో గురువారం పోస్టర్లు వెలిశాయి. కేంద్ర హోం శాఖ
RS Praveen kumar | ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత విచ్చల విడిగా బాధ్యతారహితంగా అమ్మాయిలు లేకపోతే మహిళల పట్ల విచ్చలవిడిగా ప్రవర్తిసుంటే.. ఇంత బాధ్యతా రాహిత్యమైన ప్రవర్తన మీద జరగాల్సిన చర్చ చివరికి ఆ అమ్మాయి
RS Praveen kumar| ఇప్పుడు డీజీపీగా ఉన్న సీవీ ఆనంద్, గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు అమ్నీషియా పబ్బులో ఒక విదేశీ యువతి మీద అఘాయిత్యం జరిగింది. ఆ అఘాయిత్యం జరిగినప్పుడు ప్రతి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ
‘ఒకే దేశం.. ఒకే పన్ను.. ఒకే దేశం.. ఒకే ఎన్నిక..’ ఇలా అనేక అంశాల్లో ఏకరూపతను కోరుకునే బీజేపీ.. పోక్సో కేసు విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవార�
బాలికపై బండి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బండి