BJP | దేశంలోని ప్రధాన మీడియాను తన నియంత్రణలో పెట్టుకొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుతం.. విదేశీ మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నది. పాలనా వైఫల్యాలను, విధానాల తప్పులను కప్పిపుచ్చునేందుకు విదేశీ మీడియా జర్నలిస�
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిత్యావసర వస్తువులైన డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెంచి పేదల జేబులు కొడితే.. సీఎం కేసీఆర్ వివిధ రకాల సంక్షేమ పథకాలతో పేదల కడుపు నింపుతున్నాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్ర�
CM KCR | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ - అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మరల్చ�
Minister KTR | ప్రధాని మోదీ మాకు దేవుడు కానే కాదు. తెలంగాణకు పట్టిన శని, దరిద్ర్యం ఏదైనా ఉందా అంటే.. ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్ప�
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రైవేటు దాహం, కార్పొరేట్ తీపికి ప్రభుత్వ రంగ సంస్థలు బలవుతున్నాయి. మోదీ సర్కార్ వినాశకర విధానాలతో పీఎస్యూలు బలిపీఠం ఎక్కుతున్నాయి.
Minister Prashanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సచ్చీలుడైతే.. అదానీ(Adani) పై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి (Minister Prashanth Reddy) డిమాండ్ చేశారు.
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
PM Modi | చైనాతో పోరాటంలో గెలవలేమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన బేల ప్రకటనపై విశ్రాంత సైనికాధికారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో తమలాంటి దేశభక్తులే లేరని చేసిన ప్రకటనలు ఏమయ్యాయని �
Jaishankar | చైనాను చూసి మోదీ సర్కారు ఎంతగా బెంబేలెత్తిపోతున్నదో విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా బయటపెట్టారు. చైనాతో మనం ఎలాంటి పోరాటంలోనూ గెలవలేమంటూ చేతులెత్తేశారు. ‘వాళ్లది పెద్ద ఎకానమీ.. మనది చిన్న ఎక�
MLC Kavitha | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యాని�
MLC Kavitha | ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గురువారం జాతీయ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఐక�
దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రమాదంలోకి నెడుతున్న అదానీపై కేసులు పెట్టకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాపలా కుకలుగా పన�
ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కలిగించేలా ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరమని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ అన్నారు.