V Krishnamohan Rao | సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తెలంగాణ బీసీల వివరాలను అందజేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆదివారం లేఖను రాశారు.
Adani Group | బయ్యారంలో స్టీల్ ప్లాంటుకు భూమి సరిపోదన్నారు.. కావాల్సినంత భూమిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చిం ది. లేదులేదు.. బయ్యారం ఖనిజంలో నా ణ్యత లేదన్నారు.. పక్కనే ఉన్న బైలడిల్లా నుంచి తెచ్చుకోవచ్చని రాష్ట్రం చె�
made in Inida | ఆరంభశూరుల్లో అగ్రగణ్యుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘మేకిన్ ఇండియా’ నినాదం కాస్తా ‘జోకిన్ ఇండియా’గా మారింది.
విల్లు, బాణం గుర్తును ఈసీ ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు కేటాయించడంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రధాని మోదీ బానిస అయిన ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి నిర్ణయం తీసుకొ
George Soros | అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఈ క్రమంలో బిలియనీర్ ఇన్వెస్టర్, వితరణశీలి జార్జ్ సోరోస్ భారత ప్రధాని నరేంద�
ఆక్రమణల పేరిట పేదల ఇళ్లను తొలగిస్తున్న బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్టంలో పేదలైన తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన బృందాన్ని ఎందుకు పంపలేదని పశ్చిమ బెంగాల్ ము�
George Soros: జార్జ్ సోరస్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మహాదాత. ఆయన సంపద 8.5 బిలియన్ల డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫండేషన్ ఆయనదే. అయితే అదానీ మోసాలపై ప్రధాని మోదీ స్పందించాలని సోరస్ డిమాండ్ చేశారు. విదేశీ ఇన్వె
భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా దేశాల ఎన్నికల్లో ఇజ్రాయెల్ కాంట్రాక్ట్ బృందం ‘టీమ్ జార్జ్’ జోక్యం చేసుకున్నట్లు అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం ఒక పరిశోధనాత్మక నివేదికను బుధవారం విడుదల చే
దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి పట్టిన గతే బీజేపీ నేతృత్వంలోని మోదీ చీకటి పరిపాలనకూ పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం హెచ్చరించారు.
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గోద్రా ఘటన అంశాలపై డాక్యుమెంటరీని విడుదల చేసిన బీబీసీ భారత కార్యాలయాలపై ఐటీ సోదాలు చేయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు చేపట్టిన సర్వే విషయం వాషింగ్టన్ డీసీకి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకున�
స్వతంత్ర మీడియాను వేధించడానికి, నోరు మూయడానికి లేదా శిక్షించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడటం నిరంకుశ నాయకులు చేసే పనే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమనే గర్వదాయక గుర్తింపును చెరిపివేస్తున�