ప్రపంచీకరణ పెరుగుదలలో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ఏ నైపుణ్యాలు సంతరించుకోని సామాన్యులు వెనుకబడి, గొప్ప, పేదవర్గాల మధ్య అంతరాలు పెరిగినా, మానవులందరికీ జరిగిన మేలు మాత్రం ఒకటుంది.
CM KCR | సువిశాల దేశానికి ఆర్థిక మంత్రి.. రేషన్ దుకాణంలో మోదీ ఫొటో పెట్టలేదని డీలర్తో కొట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సభకు సమాధానం ఇచ్చారు.
CM KCR | కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో జరిగిన చర్చల అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం, డీఎంకే నేత స్టాలిన్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని మోదీని సూటిగా అడిగారు. �
తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీని అడిగితే ఆయన నుంచి సమాధానం లేదని సీఎం స్టాలిన్
విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకోలేదన్నారు. మదురై ఎయిమ్స్ ప్రాజెక�
ప్రధాని మోదీ చాయ్ లెక్కనే దేశాన్నీ అమ్మేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. దేశంలోని పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్నీ దశలవారీగా దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
దోస్తుకు ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి సాక్షాత్తూ ప్రధాన మంత్రి 40 దేశాల్లో పర్యటించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. మిత్రుడికి దోచిపెట్టేందుకు దౌత్య సంబంధాలను సైతం తాకట్టు పెట్టినట్టు వార్తలు గుప్పుమంట�
MLC Kavitha | హామీల అమలులో విఫలమై.. భారతదేశం పేరు అంతర్జాతీయ స్థాయిలో మనకబారేందుకు కారణమైన బీజేపీకి 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేనేత కార్మికులకు ఉన్న పథకాలను రద్దు చేస్తూ పోతుంటే.. తాము మాత్రం పోరుగడ్డపై పేగుబంధమున్న చేతన్నలందరినీ బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చేనేత జౌళీశాఖ మం�
BBC Documentary | బీబీసీ ఇండియాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర ఉందంటూ బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో అదానీ మూడో స్థానంలో ఉండటాన్ని బ్లూమ్బర్గ్ మొదటి స్టోరీ విశ్లేషించగా.. ‘హిండెన్బర్గ్' రిసెర్చ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ పతనమైన విధానాన్ని రెండో స్టోరీ
పేదలు ఉన్న పెద్ద దేశంగా భారత్ పేరుబడింది. ఈ పేదల మహా సముద్రంలో అక్కడక్కడా చిన్న ద్వీపాల్లా పెద్ద ధనవంతులు. ఫోర్బ్స్ పత్రిక... కుబేరుల జాబితాలోకి ఎక్కుతూ... జారుతూ ఉండే పిడికెడు మంది. ఇదీ నేటి మనదేశం.