భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా దేశాల ఎన్నికల్లో ఇజ్రాయెల్ కాంట్రాక్ట్ బృందం ‘టీమ్ జార్జ్’ జోక్యం చేసుకున్నట్లు అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం ఒక పరిశోధనాత్మక నివేదికను బుధవారం విడుదల చే
దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీకి పట్టిన గతే బీజేపీ నేతృత్వంలోని మోదీ చీకటి పరిపాలనకూ పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం హెచ్చరించారు.
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గోద్రా ఘటన అంశాలపై డాక్యుమెంటరీని విడుదల చేసిన బీబీసీ భారత కార్యాలయాలపై ఐటీ సోదాలు చేయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు చేపట్టిన సర్వే విషయం వాషింగ్టన్ డీసీకి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకున�
స్వతంత్ర మీడియాను వేధించడానికి, నోరు మూయడానికి లేదా శిక్షించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడటం నిరంకుశ నాయకులు చేసే పనే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమనే గర్వదాయక గుర్తింపును చెరిపివేస్తున�
‘నీవు మాట్లాడే విషయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ, నీ మాట్లాడే హక్కు కోసం నా ప్రాణమిచ్చి పోరాడుతా’ అన్నాడు ప్రముఖ తత్వవేత్త, స్వేచ్ఛా స్వాతంత్య్రాల ప్రబోధకుడు వాల్టేర్.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కక్షసాధింపు ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నది. గోద్రా డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ సంస్థపై దాదాగిరీకి దిగింది. ఐటీ బృందాలతో దాడులు చేయించి, భీతావహ వాతావరణాన్ని సృ
మొదటి భాగం: 2002 గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోదీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసీ డాక్యుమెంటరీలో పేర్కొన్నది. దీనికి సంబంధించి అప్పట్లో ఘటనతో సంబంధమున్న పలువురిని ఇంటర్వ్యూ చ�
బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులను పలు అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంస్థలు సైతం ఖండించాయి. మీడియాను బెదిరించేలా, భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా ఈ సోదాలు జరుగుతున్నాయని విమర్శించాయి.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు దేశం ఘన నివాళులు అర్పించింది. కశ్మీర్లో లేత్పొరా వద్ద ఉన్న పుల్వామా అమరవీరుల మెమోరియల్తో పాటు పలు ప్రాంతాల్లో పలువురు సైనికాధికారులు, సామాన్య ప్రజలు పుష్పగు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అయ్యింది. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివా
Jagadish reddy | పేద ప్రజలకు అందించే రాయితీ విద్యుత్పై కేంద్రం కుట్రలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ఆపే ప్రసక�
సుప్రీంకోర్టు ఒత్తిడితో కేంద్రం దిగివచ్చింది. అదానీపై అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తించిన హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో దేశీయ మదుపరులకు రక్షణ విషయమై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది.