నేడు దేశంలో మీడియా రెండురకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కేంద్రం తన పాల నా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది.
విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు కేంద్రప్రభుత్వం క్రీమిలేయర్తో తీరని అ న్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
Arvind Kejriwal | ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియాను అవినీతి కేసులో జైల్లో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�
Adani Group | గుజరాత్లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న బీజేపీ, అదే రాష్ర్టానికి చెందిన ప్రధాని మోదీ స్నేహితుడు గౌతమ్ అదానీని ఇల్లరికం అల్లుడిలా మేపుతున్నది. ఎంత రేటు పెంచినా అదానీ సంస్థల నుంచే విద్యుత్తును కొన
ఛత్తీస్గఢ్లో అదానీ గ్రూప్ బొగ్గు గనుల తవ్వకంపై ఆమ్ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. 2014లోనే లైసెన్సులు రద్దయిన బొగ్గు గనుల్లో అదానీ గ్రూప్ ఇప్పటికీ మైనింగ్ చేస్తున్నదని ఆప్ అధికార ప్రతినిధి సం�
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గ్యాస్ ధరను తగ్గించే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు గ్యాస్ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, మరోసారి గ్యాస్ ధరల పెంచిన మోదీ సర్కారుకు గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు.
ప్రధాని నరేంద్రమోదీ.. నిత్యావసర ధరలను తగ్గించలేకపోతే గద్దె దిగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపు ను నిరసిస్తూ శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.
కేంద్రం పెంచిన గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడో రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఉమ్మడి పది జిల్లాల్లో పార్టీ శ్రే ణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థ నమోదు చేసిన కేసు అనగానే అవినీతిపరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల పేర్లు చెప�
కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలతో పల్లెలు, పట్టణాలు హోరెత్తాయి.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాల్లో ప్రజలు, శ్రేణులు, కార్యకర్తలు, ప