ఎప్పటిలాగే వచ్చారు.. పోయారు. తెచ్చిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. నాలుగు తిట్లు, నలభై అబద్ధాలు, నాలుగు వందల స్వోత్కర్షలు.. మొన్నటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సారాంశమిది. దేశ ప్రధానమంత్ర�
Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్ సీఈవో (Twitter CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi)ని ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో మస్క్ 195 మందిని అనుసరిస్తుండగా.. ఆ జాబితాలో ప్రధాని మోద�
Cooking Oil | కేంద్రప్రభుత్వ ముందుచూపు లేని పాలన విధానం దేశానికి శాపంగా మారుతున్నది. దేశ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన విలువైన సంపద విదేశాల పాలవుతున్నది. కేంద్రప్రభుత్వం కేవలం వంట నూనెల దిగుమతి కోసమే రూ.లక్ష�
PM Modi | గత 27 ఏండ్లుగా బీజేపీ పాలిస్తున్న గుజరాత్లో సరిపడా ఉపాధ్యాయులు లేక పిల్లలకు సరైన విద్య అందక ప్రాథమిక విద్యా వ్యవస్థ కునారిల్లుతున్నది. బీజేపీ నేతలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రంలోని పా�
Vande Bharat | ఈ రైలుతో తెలంగాణ ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని ఊదరగొట్టారు. కానీ, వందేభారత్ టిక్కెట్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. వందేభారత్కంటే ముందున్న రైళ్లే ఎంతో నయంకదా? అని అనుకొంటు�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై అంబర్పేట చౌరస్తాలో చర్చకు సిద్ధమా ? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సవాల్ విసిరారు. సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా దమ్మిడీ లేదని, కేంద్�
హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలాగా మార్చారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు విమర్శించారు. మోదీ పార్టీ ప్రచార కార్యక్ర�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఊసులేకుండా ప్రధాని రాష్ట్రంలో పర్యటించారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ముత్తంగి, ఇస్నాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న విగ్
తొమ్మిదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ కానీ, సమానంగా కానీ వృద్ధి సాధించిన రాష్ర్టాన్ని దేశంలో చూపించగలరా? అం టూ ప్రధాని మోదీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామార�
ప్రధాని మోదీకి దమ్ముంటే అదానీ ఉదంతంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రు�
K Keshawa Rao | ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ గుజరాత్కు వెళ్లిన సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు స్వాగతం పలకడానికి వెళ్లలేదని, దాని గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని రాజ్యసభ సభ్య�
Sitaram Yechury | మోదీని గద్దె దింపితేనే దేశానికి రక్షణ అని, అందుకోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ లౌకిక శక్తులను ఏకం చేయాలని సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన సీపీఎం, సీపీఐ ఉమ్మడి సమావేశ�