మతం ముసుగులో బీజేపీ చేస్తున్న రాజకీయాలకు అమాయకులు బ లవుతూనే ఉన్నారు. 85 శాతం ఉన్న హిం దువుల తరఫున పోరాటం చేస్తున్నామని చెబుతూనే ఆ హిందువులపైనే పన్ను భారా న్ని మోపి, ధరలు పెంచి బీజేపీ దోచుకుంటున్నదని ప్రజల�
బీజేపీ సర్కారు ఏకపక్ష నిర్ణయాల వల్ల అనేక రాష్ర్టాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్నేండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క మంచి పథకం లేదంటే అతిశయోక్తి కాదు.
G-7 Uummit | తూర్పు ఆసియా దేశమైన జపాన్లోని హిరోషిమా నగరంలో G-7 (Group of Seven) దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి 21 మే వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి.
వందే భారత్ రైలుకు ప్రధాని మోదీ 17వ సారి జెండా ఊపారు. పూరీ-హౌరా మార్గంలో ఈ నెల 20 నుంచి నడిచే వందే భారత్ రైలును ఆయన గురువారం లాంఛనంగా పూరీలో ప్రారంభించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను �
కొన్ని సందర్భాలు మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. కండ్ల ముందు కనబడేది నిజమా, కలా అన్న సందేహన్ని కలిగిస్తాయి. శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పనే చేశాయి. 224 స్థానాలున్న అసెంబ్ల
ఎంతో ఘనకీర్తి గడించినట్లు చెప్పుకొంటున్న మోదీ ఆధ్వర్యంలో ఎన్నికైన తొలి లోక్సభలోని ఎంపీల్లో ఎక్కువమంది అవినీతిపరులు బీజేపీ వాళ్లేనట. 33 శాతం మంది లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయట.
అవినీతికి ప్రధాని మోదీ వ్యతిరేకం కాదని, తాను గతంలో అవినీతిపై చేసిన ఫిర్యాదులను ఆయన బుట్టదాఖలు చేశారని జమ్ముకశ్మీర్ మాజీ లెప్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. సత్యపాల్ మాలిక్ వద్ద గత
Quad Meeting: క్వాడ్ సమావేశాలను ఆస్ట్రేలియా రద్దు చేసింది. ఆ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెళ్లడం లేదు. దీంతో ఆ సదస్సును రద్దు చేసినట్లు ఆసీస్ ప్రధాని వెల్లడించారు. జీ7 సదస్సులో ఆ నేతలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేవలం మూడు రోజుల వ్యవధిలో నాలుగు ఎదురుదెబ్బలు తగిలాయి. వాటిలో అన్నింటికన్న పెద్దది 13వ తేదీ నాటి కర్ణాటక పరాభవం. అంతకు ముందు 11నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర, ఢిల్లీ కేసులలో మోద�
Karnataka | ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్ (Congress) శ్రేణులు శుభ్రం చేశారు. గో మూత్రం, పేడ (cow dung)తో ఆ రహదారిని క్లీన్ చేశారు.