సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తూ.. ఇంటివద్దకే డాక్టర్లను పంపి పరీక్షలు చేయించి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం మందుల ధరలను పెంచుతూ పోతున్నద�
Kunamneni Sabhashiva Rao | దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలను అనేక �
PM Modi |గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసం
PM Modi | విద్య.. మనిషి జ్ఞానానికి, సంస్కారానికి ఆధారం. విద్య.. ఏ వ్యక్తి అయినా గర్వంగా, గొప్పగా చెప్పుకోగలిగే ఆస్తి. ఎంతోమంది ఉన్నత విద్యలో తాము సాధించిన పట్టాల వివరాలను పేర్ల వెనుక గొప్పగా రాసుకొంటారు.
వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువులు, నిత్యావసరాలు ఇలా ఒకటేమిటి అన్నింటీ ధరలు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర సర్కారు, ఇప్పుడు మందు బిల్లలనూ సైతం వదల్లేదు.
‘నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను పుణె యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివ�
Mehul Choksi | రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిండా ముంచి దేశం నుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ వంటి ఆర్థి
గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన 8 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
PM Modi Degree Certificate:ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్ అడిగిన సీఎం కేజ్రీవాల్కు 25వేల జరిమానా పడింది. గుజరాత్ హైకోర్టు ఈ శిక్ష వేసింది. ప్రధాని మోదీకి చెందిన డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు కావాలంటూ కేసు దాఖలైన వ�
PM Modi | కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో భారత్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.15.4 లక్షల కోట్ల అప్పులు చేయడానికి నిర్ణయించిన కేంద్రం.. తొలి ఆరు నెలల్లో రూ.8.88 లక్షల కోట్ల రుణ సమీకరణకు నిర
ప్రధాని మోదీ తాను చాయ్వాలానని చెప్పుకొంటారు. ఆకలి బాధలు తెలిసిన చాయ్వాలా ప్రధాని అయితే ఏం జరగాలి? సామాన్యులకు ఎటువంటి ఫలితాలు దక్కాలి? ఈ తొమ్మిదేండ్లలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సామాన్యుల ఆగ్రహమే జవాబు.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటే ప్రధాన సూచికగా నిలుస్తుంది.