Vande Bharat | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సికింద్రాబాద్లో వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నారు. ఇందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. ఇదే మొదటిసారిగా అన్నట్టుగా గప్పాలు కొడుతున్నది. నిజానిక
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ (Secunderabad) పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
దేశంలో ఏ పార్టీకి బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదని కేవలం సీఎం కేసీఆర్కే ఆ శక్తి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవార�
మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ర్టానికి ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఒక్క రైలును దేశమంతా తిప్పుతారా? ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా.. మన సైనికుల్ని పొట్టనపెట్టుకుంటున్నా, మన భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెడుతున్నా చైనా పట్ల ప్రధాని మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
భారతదేశం ప్రగతిశీల పథంలో నడవాలంటే దేశానికి మెరుగైన విద్యార్హతలున్న ప్రధాని చాలా అవసరమని ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.
పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఉగ్రవాదులకు వర్తింపజేసే ‘ఉపా’ చట్టం కింద కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర�
టీం ఇండియా స్ఫూర్తితో పనిచేస్తున్నామని నిత్యం పలవరించే ప్రధాని, రాష్ర్టాల అధికారాలను లాగేసుకోవటానికి తహతహలాడుతున్నారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమైనప్పటికీ పలు కీలక నిర్ణయాల్లో పెత్తనం చెలాయిం�
ప్రధాని మోదీ రాక సందర్భం గా హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. శనివారం ప్రధాని సభ జరిగే పరేడ్గ్రౌండ్ చు ట్టూ, నగరంలోని ముఖ్య కూడళ్లలో వెలిసిన వాటిని శుక్రవారం న�