ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించేందుకు ఓ చట్టాన్ని తెచ్చే ఉద్దేశం ఉందా? లేదా ? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరావు కేంద్రాన్ని ప్రశ్నించారు.
దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సీఎం కేసీఆర్ కారణంగా తమకు భవిష్యత్తు ఉండదనే భయంతో పీఎం మోడీ ఈడీ అధికారులతో బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని.. ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడడని మక్తల్ ఎమ్మెల�
ఒకే రోజు రెండు వార్తలు. ఒకటి ప్రజలకు ఉపశమనం కలిగించేది. మరొకటి భారం మోపేది. మొదటిది తెలంగాణ సర్కారుదైతే.. రెండోది మోదీ సర్కారుది. రెండూ కరెంటు రంగానికి సంబంధించిన వే.
మోదీని గద్దె దించేందుకు సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్తో కలిసి నడుస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. అమిత్షాకు నేరచరిత్ర ఉన్నదని, కేంద్ర హోంమంత్రి అయ్యాకైనా తన పూర్వ పరిస్థితి
KTR | ప్రధాని నరేంద్ర మోదీ తన దోస్తు కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును ధర ఎంతనా కొనుగోలు చేయాలని అంటున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భం�
minister ktr | Minister KTR | కరీంనగర్ ఎంపీగా నాలుగేళ్లలో ఏం పీకినవని నిలదీయాలని విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన నేపథ�
కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం (CPM) తిప్పికొడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అన్నారు.
‘మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద మోదీ సర్కారు ఒత్తిడి తెస్తున్నది. మాట విననందుకు రాష్ర్టానికి ఇవ్వాల్సిన 30వేల కోట్ల రూపాయలను అడ్డుకుంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సం�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో ఆదివారం అన్ని రాష్ర్టాల్లో ధర్నాలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్
Minister Jagadish Reddy | మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కారు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్రం మాట విననందుకు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సి�
విద్యుత్ గరిష్ట డిమాండ్ (పీక్ డిమాండ్) వేళల్లో వాడిన కరెంటుకు 20 శాతం చార్జీలు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్