Taj Mahal | ‘తాజ్మహల్ను కూల్చి.. అక్కడ దేవాలయాలు కట్టాలి’ అని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే రుప్జ్యోతి కుర్మీ ప్రధాని మోదీని కోరారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో కట్టిన కుతుబ్మినార్, తాజ్మహల్ కట్టడాల్ని కూల్చాల�
BJP | బీజేపీదంతా గత వైభవమేనా? విలువల కోసం వాజపేయి, అద్వానీ వంటి నేతలు చేసిన త్యాగాలకు ఇప్పుడు విలువ లేకుండా పోయిందా? అధికారమే పరమావధిగా ఎంతకైనా దిగజారే నేతల చేతుల్లో కమలం కమిలిపోతోందా?
Milk | వంటనూనె ధర మండుతున్నది.. బియ్యం, పప్పులు ఉడుకుతనేలేవు.. కుటుంబంలో కష్టపడి పనిచేసేవాళ్లు మూడుపూటలా కడుపునిండా తినటానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి దాపురించింది.
PM Modi | అయిపోయిన పెండ్లికి బ్యాండ్ వాయించిన చందంగా.. దాదాపు ఐదేండ్ల క్రితం 2018 డిసెంబర్లో మంజూరైన కాలేజీకి.. 2022 జూలైలో నిర్మాణ పనులు మొదలుపెట్టగా.. ప్రధాని మోదీ ఇప్పుడు దానికి శంకుస్థాపన చేస్తారట
BJP | నిన్న ఉద్యోగాల భర్తీపై కుట్ర, నేడు విద్యార్థుల పరీక్షలపై కుతంత్రం. ఉద్యోగాల భర్తీ ఆలస్యమైతే, విద్యార్థుల పరీక్షలు ఆగిపోతే తలెత్తబోయే పరిణామాలకు యువత భవిష్యత్తు నాశనం కావాల్సిందేనా? రాజకీయ లబ్ధి కోసం �
పరీక్ష పత్రాలు బయటకు తెచ్చిన దొంగలను అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా పదో తరగతి పేపర్లు లీకు కావడంలేదని, పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప�
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్( Parliament ) సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిప్పంటించుకున్నబాధ�
Singareni | హైదరాబాద్ : సింగరేణి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన సింగరేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్( BRS party ) మహా ధర్నాలు చేపట్టనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Minister KTR ) పిలుపున
NCERT | నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదమౌతున్నది.
ఏర్పాటులోనూ రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ బుధవారం ఇచ్చిన సమాధానం ఆశ్చర్యకరంగా ఉన్న
దేశంలో అన్ని వర్గాల ప్రజలను దోచుకొని కార్పొరేట్లకు మాత్రమే లాభం చే కూర్చుతున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తమ పోరాటం ఆగదని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత బినోయ్ విశ్�
రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే ఉరుకలు.. పరుగులు పెట్టాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశ లోకల్ సర్వీసుల ఊసే కనిపించడం లేదు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న మన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. గతంలో దేశ ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే ఆ రాష్ట్ర ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఎన్నో ఆశలు చిగురించేవి.