Secunderabad | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు స్వయానా ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వేకు ఇచ్చే ఈ స్టేషన్ ఆ�
Hyderabad Metro | ‘గత తొమ్మిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నయా మాడల్లో భాగంగా నగరాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. అందులో తెలంగాణకు కూడా భారీగానే ప్రయోజనం చేకూరింది.
Vande Bharat | మనదేశంలో పేదలు, సామాన్యులకు అతి తక్కువ ఖర్చుతో లభించే ప్రయాణ మార్గం రైల్వే. రైళ్లలో ప్రయాణించేవారిలో అత్యధికులు వీరే. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ వర్గాల కోసం ప్రభుత్వాలు అనేక రకాల రై�
RRR | హైదరాబాద్ చుట్టూ వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగురోడ్డు (త్రిఫుల్ ఆర్)పై కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకం అడుతున్నది. భూసేకరణ పేరుతో మెలికపెట్టి ప్రాజెక్టును ముందుకు సాగకుండా �
PM Modi | అవినీతి రహిత పాలన వాగ్దానంతో గద్దె నెక్కిన మోదీజీ మీకు కొన్ని ప్రశ్నలు.. ప్రపంచం కోడై కూస్తున్నా సరే అదానీ ఆర్థిక నేరాలపై పార్లమెంటులో కనీసం చర్చించకుండా అడ్డుపడుతున్నారెందుకు? అతనిపై జేపీసీని వేస�
BJP Ruling States | గురివింద తన కింద నలుపు ఎరగదన్న చందంగా ప్రధాని మోదీ హైదరాబాద్లో శనివారం తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు అవినీతిలో పీకలలోతు కూరుకుపోయిన విషయాన్ని మరిచి చేసిన �
తెలంగాణకు వివిధ సందర్భాల్లో చేసిన వాగ్ధానాలు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దకాల్సిన హకులు, వాటాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, వివక్షను ప్రదర్శిస్తున్నదని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్�
సింగరేణి బొగ్గు బావులను వేలం నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్మున్న నేత సీఎం కేసీఆర్ అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మోదీది మితిమీరిన రాజకీయ ఆకాంక్ష అని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపులో కేంద్ర�
సింగరేణిని ప్రైవేటీకరిస్తే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు సమాధి కడతారని సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై పలు గ్రామాల్లో నాయకులు శనివారం నిరసన వ్యక్తంచే�
మోదీ.. బీజేపీలో కుటుంబ పాలన కనిపించడం లేదా? అమిత్షా కుమారుడు ఏం చేస్తున్నారో మీకు తెలియదా? కేంద్ర మం త్రుల పిల్లలు బాధ్యతల్లో ఉన్నారని తెలియ దా?’ అని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�