Minister KTR: ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు ఛాలెంజ్ చేశా.. గత 9 ఏళ్లలో తెలంగాణ కన్నా ఎక్కువ డెవలప్ అయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే చెప్పమన్నా.. కానీ ఆ ఛాలెంజ్కు బీజేపీవాళ్లు స్పందించడంలేదు. వాళ్లు అసమర్�
Adani | ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం ఆ
Minister KTR | అదానీ గ్రూప్కు కేటాయించిన ఛత్తీస్గఢ్- ఒడిశాలోని బైలాడిలా ఇనుప గనుల లైసెన్సులను వెంటనే రద్దుచేసి, వాటిని బయ్యారం, విశాఖ ఉక్కు పరిశ్రమలకు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర
వరంగల్లో ఈ నెల 15న నిరుద్యోగ మార్చ్ను నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించడం విడ్డూరం గా ఉన్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించా రు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్ట�
మన భగీరథకు భారతదేశం హారతి పట్టింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తున్న నల్లా నీళ్లు అత్యంత శుద్ధమైనవని కేంద్ర జల్శక్తి శాఖ జరిపిన పరిశోధనలో వెల్లడి కావటం మనందరికీ గర్వకారణం. ఇది మిషన్ భగీరథ వ
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రామాలు, పట్టణాలకు అవార్డులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ అన్ని విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మంగళవారం ఓ వార్తాపత్రికక
Minister KTR | నష్టాలను జాతికి అంకితం ఇచ్చి.. లాభాలను ప్రైవేటు దోస్తులపరం చేయడమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంలా కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ పలుమార్లు ఆధారాలతో బయటపెట్టారని స్పష
రాముడెవరో.. రాక్షసుడెవరో ఎన్నికలప్పుడు తేల్చుకుందామని, ఇప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిలో తమతో కలిసి రావాలని ప్రతిపక్షాలకు ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
నిజమే తెలంగాణ రాష్ట్రం కన్నా ఈ బీజేపీ ప్రధాని గొప్పేమీ కాదు. ఆత్మగౌరవం కోసం పోరాడి గెలిచిన రాష్ట్రం మీద వివక్ష చూపితే ప్రధానికి స్వాగతమెందుకు పలుకాలి? పార్లమెంట్ లో తెలంగాణ పుట్టుకనే అవమానించిన రోజును
బీజేపీ నేతలు ప్రింటింగ్ షాపుల నుంచి తెచ్చుకొనే నకిలీ డిగ్రీలపై ఆధారపడతారని ఆప్ విమర్శించింది. తన పార్టీ నాయకుల విద్యార్హతల పట్ల బీజేపీకి ఆందోళన లేదని, అసలు పట్టించుకోదని ఎద్దేవా చేసింది.
ఎప్పటిలాగే వచ్చారు.. పోయారు. తెచ్చిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. నాలుగు తిట్లు, నలభై అబద్ధాలు, నాలుగు వందల స్వోత్కర్షలు.. మొన్నటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సారాంశమిది. దేశ ప్రధానమంత్ర�
Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్ సీఈవో (Twitter CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi)ని ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో మస్క్ 195 మందిని అనుసరిస్తుండగా.. ఆ జాబితాలో ప్రధాని మోద�
Cooking Oil | కేంద్రప్రభుత్వ ముందుచూపు లేని పాలన విధానం దేశానికి శాపంగా మారుతున్నది. దేశ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన విలువైన సంపద విదేశాల పాలవుతున్నది. కేంద్రప్రభుత్వం కేవలం వంట నూనెల దిగుమతి కోసమే రూ.లక్ష�