దేశంలో రాజకీయంగా ప్రధాని మోదీని ఢీకొట్టే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్కే ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అంబానీలకు దేశ ప్రజల ఆస్తిని దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందేభారత్లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధ�
ఎం కేసీఆర్ అంటే నే ఢిల్లీ పెద్దలకు వణుకు మొదలైందని.. తన పర్యటనలో తెలంగాణపై మోదీ విద్వేషపు ప్రసంగం చేశారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సమావేశం అధికారిక కార్యక్రమమా? లేక పార్టీ మీటింగా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలకు ఇబ్బడిముబ్బడిగా వీఐపీ పాసులు ఇవ్వడమేంటని ఆశ్చర్యం వ�
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను చూపేందుకు గుజరాత్ వర్సిటీకి ఎందుకంత భయం? అని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ ప్రశ్నించారు. అసలు ఆ వర్సిటీలో మోదీ చదువుకొని ఉంటే ఖుషీగా సర్టిఫికెట్లు
ఇంతకీ తల్లిని చంపి తీసిన ఈ పిల్ల తెలంగాణ రాష్ట్రంలో కలియుగ పాలకుడు ఏమని సెలవిచ్చాడో విశ్లేషిద్దాం. ఈనాటి ప్రధానమంత్రి భాషణలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి, కానీ ప్రధాని మోదీ ‘అచ్చేదిన్ ఆయేగీ’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.
Harish Rao | హైదరాబాద్ : అదానీ( Adani ) వాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మోదీకే చెల్లిందని మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) మండిపడ్డారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక
Minister Jagadish Reddy | రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. హై�
Minister Srinivas Yadav | ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయిండని మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి తలసాని శ్రీనివాస్ య
Minister Srinivas Yadav | కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి బీఆర్ఎస్�