దేశంలో అన్ని వర్గాల ప్రజలను దోచుకొని కార్పొరేట్లకు మాత్రమే లాభం చే కూర్చుతున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తమ పోరాటం ఆగదని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత బినోయ్ విశ్�
రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే ఉరుకలు.. పరుగులు పెట్టాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశ లోకల్ సర్వీసుల ఊసే కనిపించడం లేదు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న మన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. గతంలో దేశ ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే ఆ రాష్ట్ర ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఎన్నో ఆశలు చిగురించేవి.
Bengaluru Metro Station | చిన్న వర్షానికే ఆ మెట్రో స్టేషన్లో వర్షం నీరు నిలిచిపోతే ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది? అని జనం ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రచారం కోసమే ఈ మెట్రో లైన్ను ప్రారంభించారని పలువురు విమర్శి�
Minister KTR | గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి మొదలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సహా అన్ని ధరలు అన్నీ ఆకాశన్నంటడంతో ప్రజలు విలవిల్లాడుతున్న
Arunachal Pradesh | దురాక్రమణ కాంక్షతో భారత్లోని సున్నితమైన ఈశాన్య ప్రాంతాల్లోకి చొరబడేందుకు గత ఆరు దశాబ్దాలుగా చైనా కుట్రలు చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా గడిచిన ఐదేండ్లలో అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాల నిర్మాణం, మన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తొలి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్ 14న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా కేంద్రం పట్టించుకోకుండా ని
చదువు ఎవరికైనా గర్వకారణం. మన చదువుకు కొలమానం డిగ్రీ. ఎవరైనా తమకున్న డిగ్రీలను గొప్పగా ప్రదర్శించుకుంటారు. నలుగురికీ తెలుపాలనుకుంటారు. పాత రోజుల్లోనైతే డిగ్రీ సర్టిఫికెట్లను ఫొటో ఫ్రేమ్ కట్టి ఇంటిలో గ�
రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్' మిషన్ అనుకొన్న లక్ష్యాలను చేరుకోవట్లేదని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఓఎఫ
Minister Jagadish Reddy | గుజరాత్లో రూ.2వేల పెన్షన్ ఇవ్వలేని మోదీ.. తెలంగాణను ఉద్దరిస్తాడా? అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్లో కాదు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సభ పెట్టాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ చేశారు.