వారసత్వ రాజకీయాలంటూ ప్రధాని మోదీ మాట్లాడటం.. దొంగే.. దొంగా.. దొంగా అని అరిచినట్టుగా విడ్డూరంగా ఉన్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తవానికి మోదీకి అసలైన వారసుడు అదానీ అని, అతని
దేశానికి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ భోపాల్లో మంగళవారం పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి.
ఉచితాల పేరుతో పన్నుల సొమ్మును పంచిపెట్టడం వల్ల పన్ను చెల్లింపుదారులు ఎంతో బాధపడుతున్నారు. పన్ను సొమ్మును సరైన విధానంలో ఖర్చుపెడితేనే వారు సంతోషంగా ఉంటారు’ అంటూ గత ఏడాది అక్టోబరు 23న ప్రధాని నరేంద్ర మోదీ
1592 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులకు(ఏఎస్ఓలు) ఒకేసారి సెక్షన్ ఆఫీసర్లుగా కేంద్రం పదోన్నతి కల్పించింది. ఈ నిర్ణయం అడ్హక్ ప్రాతిపదికన వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ మంగ�
Sabrina Siddiqui: బైడెన్తో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోదీని ప్రశ్నించిన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ సబ్రినా సిద్ధిక్కు ఆన్లైన్ వేధింపులు మొదలయ్యాయి. అయితే ఆ వేధింపులను వైట్హౌజ్ ఖండించ�
Vande Bharat Trains: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అయిదు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఆయన రెండు రైళ్లకు పచ్చ జెండా ఊపారు. భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జ�
కొన్నేండ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రయోగిస్తున్న ప్రధాన ప్రచార అస్త్రం ‘డబుల్ ఇంజిన్ సర్కార్'. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంద�
ప్రధాని మోదీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని, దీనికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఒక్కటవుతారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీని మరో పద్ధతిలో ప్రధాని మో�
మణిపూర్లో జాతుల ఘర్షణ తీవ్రరూపం దా ల్చి అంతర్యుద్ధానికి దారితీస్తున్నా ప్రధాని మోదీ మౌనం వహించటం ఆందోళన కలిగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
Sundar Pichai: గుజరాత్లో ఫిన్టెక్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇండియాలో డిజిటైజేషన్ ఫండ్ కింద 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. వాష
Singer Mary Millben: అమెరికా మేటి సింగర్ మేరీ మిల్బిన్.. భారతీయ జాతీయ గీతాన్ని పాడారు. వాషింగ్టన్లో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో ఆమె జనగణమణ పాటను పాడారు. వందలాది మంది ఆహ్వానితుల నడుమ ఆమె ఆ గీతా�
స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి మోదీ అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాట్నాలో విపక్షాలు నిర్వహించిన �
వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమే లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో (Patna) ప్రతిపక్షాల నాయకులు (Opposition Meeting) నేడు సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో విపక్ష మీటింగ్పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చ