మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీని సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ అసెంబ్లీలో ఫోర్త్ క్లాస్ రాజు అంటూ ఒక కథను చెప�
ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై దాఖలైన ఓ పరువునష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మె
తెలంగాణలో రెండు లక్షలకు చేరువలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా బీజేపీ నాయకులు యువతను రెచ్చగొట్టేలా నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్�
డా.బీఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా హైదరాబాద్ మహానగర నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని రైతుబంధు సమితి రాష్ట్ర అ
ప్రధాని మోదీ ప్రభుత్వ అసమర్థత వల్లే 2019లో పుల్వామా దాడి జరిగిందని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. విపక్షాలు, హక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా
తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాష లు, భిన్న సంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్ఫూ ర్తి పరిఢవిల్లాలని మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలి తం దకింది.
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీలో రేగిన అసంతృప్తి మంటలు చల్లారడం లేదు. టికెట్ నిరాకరణకు గురైన నేతలు పార్టీ నాయకత్వం తీరుపై అసమ్మతితో రగిలిపోతున్నారు. పలువురు పార్టీకి రాజీనామాలు చేస్తుండగా, మరికొ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు ‘మద్యం పాలసీ’లో అసలు కుంభకోణమే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. అవకతవకలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయి�
పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహర�
దేశాభివృద్ధిలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకబడ్డారని, ప్రభుత్వరంగ ఆస్తుల అమ్మకంలో మాత్రం ముందంజలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ నంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. సీపీఐ ఆధ్వర్వంలో చేపట్టిన ప్రజాప�
దేశంలో మైనారిటీలపై విద్వేషం పెరుగుతున్నదని, దీనికి వ్యతిరేకంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో పరిస్థ�
పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ వారికి మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా విమ
దేశ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ గురువారం అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మధ్యప్రదేశ్ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల హక్కులు ప్రమ�