లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తెరపైకి తీసుకొస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి డాక్�
ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) శతాబ్ది ఉత్సవాలు (centenary celebrations) నేటితో ముగియనున్నాయి. ముగింపు వేడులకు ప్రధాని మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నాయి. దీంతో వర్సిటీ అధికారులు విద్యార్థులకు హాజరు తప్పనిసరి (Compulsory attendance
తెలంగాణ పట్ల మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, తాజాగా మరో కపట నాటకానికి తెరలేపింది. ఎన్నికలు దగ్గరపడేసరికి అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేసేందుకు సన్న�
జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఐదేండ్ల క్రితం యూసీసీని వ్యతిరేకిస్తూ తన నివేదికను వెలువరించింది. ఈ విధానం మన దేశానికి నప్పదని తేల్�
మోదీజీ.. తొమ్మిదేండ్లుగా లేనిది ఇప్పుడే ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు గుర్తుకు వచ్చింది. 2024 ఎన్నికల కోసమేనా? మీ ప్రతిపాదన నిజంగా ఉమ్మడిదేనా? అందులో హిందువులు, గిరిజనులు, ఈశాన్యం అన్నీ ఉంటాయా?
ప్రధాని మోదీ అమెరికా పర్యటన వల్ల భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి విఘాతం ఏర్పడిందని సీపీఎం విమర్శించింది. ఈ పర్యటన వల్ల స్వయం ప్రతిపత్తి కలిగిన దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత విదేశీ విధానంలాగా మారి�
రాష్ట్ర విభజన చట్టం ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రకటన చేసిన తరువాతే ప్రధాని మోదీ రాష్ర్టానికి రావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
ఏడాది వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రధాని మోదీ మంగళవారం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపుతున్నాయి. కేంద్ర ప్రభు�
మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. కానీ దాన్ని తాను గుర్తించనట్టు, కేసీఆర్ రాకకు ప్రాధాన్యమేదీ లేనట్టు, అది తాను పట్టించుకోవాల్సిన అంశమే �
Minister KTR | దేశాన్ని సర్వనాశనం చేసిన రెండు లేకి పార్టీలకు బీ టీంగా ఉండాల్సిన ఖర్మ తమకేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఏ పార్టీలకు బీ టీం కాదని, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రగతి నమూనాను కాంక్షిస్తున్న ఇత�
భారత రాష్ట్ర సమితి అంటే ప్రజల టీమ్.. ఇది ఏదోఒక పార్టీకి ‘ఏ’ టీమ్గానో.. ‘బీ’ టీమ్గానో ఉండే ప్రసక్తే లేదు. ఇది ప్రజల టీమ్గా ఉంటుంది. బాధితుల టీమ్గా ఉంటుంది. పీడితుల పక్షాన ఉంటుంది.. రైతుల పక్షాన ఉంటుంది.. దళ
గతంల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంట కాలానికి ముందు ఎరువుల కోసం రైతన్నలు అరిగోస పడేవారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ కార్యాలయాల వద్ద జాగారం చేసేవారు. ఎం�
సమైక్య పాలనలో వ్యవసాయ సీజన్ మొదలైందంటే ఎరువులు, విత్తనాల కొరత తీవ్రంగా ఉండేది. సరైన ప్రణాళిక కొరవడి సకాలంలో ఎరువులు తెప్పించకపోవడంతో రైతులు అవస్థ పడేవారు.