భారత దేశ రైతులను దెబ్బతీసే ఏ చర్యలకైనా అడ్డుగోడగా నిలుస్తానని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. అమెరికా సుంకాల నేపథ్యంలో వ్యవసాయ ఎగుమతులు, దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్కు మోదీ పరోక్షంగా సందేశం పంపారు. ఎగుమతుల ద్
భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఎందుకంటే ఇక్కడ పరిశ్రమల కేటాయింపునకు ప్రాతిపదిక ఎకో సిస్టమ్ కాదు; తెలంగాణపై బీజేపీ పగ, చంద్రబాబు చేస్తున్న దగా! ఎందుకంటే సెమీ కండక్టర్ పరిశ్రమకు ఒడిశాలోగానీ, అసోంలోగానీ ఎటువంటి ఎకో సిస్టమ్ లేదు. ఇక ఆం�
అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్థానీ అతివాదులు దాడి చేశా రు. గ్రీన్వుడ్లో ఉన్న బీఏపీఎస్ దేవాలయం గోడలపై కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
PM Modi | భారత్పై అగ్రరాజ్యం అమెరికా అధిక టారిఫ్ల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వచ్చే నెల యూఎస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది.
Adani | ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీని కేసుల నుంచి ప్రధాని మోదీ కాపాడుతున్నారా? అదానీ కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా పేరుగాంచిన అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్�
MPs' Housing Complex | దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్లో ఎంపీల కోసం కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాంప్లెక్స్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త హౌసింగ్ కాంప్ల�
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రాఫిక్లో చిక్కుకుని నగర వాసుల పడే అవస్థలు అంతా ఇంతా కాదు. ఇక వర్షం పడిందంటే ప్రజలకు చుక్కలే.
India-Ukraine Ties | ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించారు. ఈ మేరకు ఇద్దరు నేతలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక
Venkaiah Naidu | మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి కీలక నేతలతో భేటీ అయ్యారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతో సమ�
PM Modi | ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi), కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva Kumar) కలిసి ఆదివారం మెట్రో రైడ్ (Metro ride) చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న ప్రతి మండల కేంద్రంలో పాటు జిల్లా కేంద్రంలో బ్లాక్ డే నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూని�