PM Modi: పెహల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చేసిన మానవత్వంపై, కశ్మీరీలపై పాకిస్థాన్ దాడి చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజలను పాక�
Omar Abdullah | లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమోట్ కాగా తాను డిమోట్ అయ్యానని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రధాని మోదీతో వేదిక పంచుకున్న ఆయన జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తారు.
Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి (worlds highest railway bridge) చీనాబ్ రైలు వంతెన (Chenab Railway Bridge)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.
PM Modi | కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) చీనాబ్ బ్రిడ్జ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు ప్రారంభించనున్నారు.
ప్రజల మనోభావాలను, భావోద్వేగాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ సైతం అందుకు మినహాయింపు కాద ని అంటుండటం ఏమంత దిగ్భ్రాంతిని కలిగించడం లేదు.
22 ఏండ్లు కష్టపడాల్సిందే..: 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ‘వికసిత్ భారత్' పేరిట ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక పరిమాణం విషయంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిల
Rahul Gandhi | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ సమయంలో భారత ప్రభుత్వం వ్యహరించిన తీరుపై లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్గాంధీ (Ra
Chenab Bridge: ప్రధాని మోదీ జూన్ 6వ తేదీన జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఆ రోజు ఆయన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై ఆ బ్రిడ్జ్ను నిర్మించిన విషయం తె�
Northeast Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల సుమారు 34 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ఇవాళ ప్రధాని మోదీ మ�
దేశ పురోగతికి తెలంగాణ అవిరళ కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్' వేదికగా తెలుగు�
Telangana Statehood Day | జూన్ 2, 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఏర్పడి నేటితో 11 యేళ్లు పూర్తి చేసుకొని 12వ యేట అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకి పలువురు ప్
భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించరా? 21 రోజుల్లో ట్రంప్ ఇలా ప్రకటించడం ఇది 11వ సారి.