CPI Mahasabhalu | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వర్రావునగర్ భవన్లో సీపీఐ రాష్ట్ర నాల్గవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముందస్తుగా షాపూర్నగర్లో కళానాట్యమండలి ఆధ్వర్యంలో డప్పుచప్�
ఎన్డీఏ కూటమి (NDA Alliance) ఉప రాష్ట్రపతి (Vice President) అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బుధవారం నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi), పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను రి�
PM Modi: సుమారు 40 నుంచి 50 మంది వ్యోమగాముల్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. స్పేస్ స్టేషన్ వెళ్లిన శుభాంశు శుక్లాతో జరిగిన భేటీలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Shubhanshu Shukla | ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లి చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తన అంతరిక్షయానం గురించి ప్రధానికి వివరించారు. మోద�
Shubhanshu Shukla | అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. నేడు ప్రధాన మంత్రి నరేం�
PM Modi | నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో దాదాపు రూ.11వేల కోట్ల విలువైన రెండు కీలకమైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ఢిల్లీ సెక్షన్లోని ద్వారకా ఎక్స్ప్రెస�
ఫైటర్ జెట్ ఇంజన్ల నుంచి కృత్రిమ మేధ వరకు అన్ని రంగాలలో స్వయం సమృద్ధిని సాధించి సమృద్ధి భారత్గా మారుదామని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీలో భారీ మార్�
స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) శుభవార్త చెప్పారు. ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతున్నది అంటూ.. వస్తు,సేవల పన్ను (GST) విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తున్నామని వె�