భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. ఆయన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం ఫ్రే
Trump Tariffs | రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం మేరకు సుంకాలను విధించడానికి అనుమతించే కొత్త బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారు. వచ్చే వారం సెనేట్లో ఓట
వెనెజువెలాలో ఏం జరిగిందో మన దేశంలో కూడా జరిగితే? అంటూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ సోషల్ మీడియాలో లేవనెత్తిన సందేహంపై నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలోని అంబవ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి ఫిర్యాదు చేసిన అంకాలవ్ గ్రామానికి చెందిన రైతును క
ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏండ్లపాలనలో తయారీ రంగమే కాదు జీడీపీలో కీలకమైన సేవారంగం వృద్ధి కూడా మందగించింది. దేశీయ సేవల రంగం వృద్ధిరేటు డిసెంబర్లో ఎంతమాత్రం ఆశాజనకంగా లేదు. గత నెలలో కంపెనీల కార్యకలాపాల విస్త�
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఒకవైపు ప్రశంసిస్తూనే మరోవైపు నుంచి చురకలు అంటించారు. మోదీ చాలా మంచి వ్యక్తి అని పొగుడ్తూనే.. తనకు నచ్చినట్లుగా చేయకపోతే సుంకాలు పెంచుతానని హెచ్చర�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించినట్లుగానే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి మసూద్ అజర్ను పాకిస్థాన్ నుంచి బంధించి తీస�
PM Modi | ‘ఒలింపిక్స్-2036 (Olympics-2036)’ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని చెప్పారు.
Asaduddin Owaisi | వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనెజువెలాలో సైనిక చ�
Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ వేదికగా శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చ ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణానికి వేదికైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆత్మను కేంద్రం దెబ్బతీస్తున్నదని, ని�
‘శాసనసభను స్పీకర్ కస్టోడియన్లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారు.. ఫలితంగా ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా శాసనసభ నడుస్తున్నది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో �