Niranjan Reddy | ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్భంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిప్పి�
Niranjan Reddy | మనం తీసుకున్న చర్యలు భవిష్యత్ తరాలు ప్రశంసించాలి.. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నీకు సంబంధం లేదు.. మా ఇష్టం అన్న విధంగా వ్యవహరించి అహంకారం ప్రదర్శిస్తే సమాజానికి మేలు జరగదు అని కేంద్ర, రాష్ట్ర ప్ర�
Niranjan Reddy | కర్రెగుట్టుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ఆపాలి.. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుండి కా�
PM Modi: ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు అని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాకిస్థాన్ మనపై యుద్ధానికి దిగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మారకం విద్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిభ అన్నప్పుడు, భారతదేశపు కరెన్సీ అయిన రూపాయి మారకం అనే అభిప్రాయం కలగవచ్చు. కానీ, ఉద్దేశం అది కాదు. ఎందుకంటే, రూపాయి మారకం విలువను నిలబెట్టడంలో, పెంచటంలో ఆయన తన ప�
PM Modi: భారత్ను ద్వేషించడమే పాకిస్థాన్ లక్ష్యమని, మన దేశానికి హాని చేయాలన్న ఉద్దేశంతో ఆ దేశం ఉందని ప్రధాని అన్నారు. మన సోదరీమణుల సింధూరాన్ని తొలగించాలని చూస్తే, ఉగ్రవాదుల అంతం దగ్గర పడి
NDA CMs | ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహించా
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు ఇస్తున్నది. అదే శాస్త్రీయత. కానీ బనకచర్ల విషయంలో మాత్రం చంద్రబాబు సూత్రీకరిస్తున్న వృథాజలాల ఆధారంగా కేంద్రం
దేశంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులతో కూడిన ఓ భారీ ప్రాజెక్టు అవసరమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. మెరుగైన మౌలిక సౌకర్యాలు, రవాణా, ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ నూతన పట్టణ పు�
తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఆర్థిక చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్లో మెట్రోరైల్ ఫేజ్-2కు అనుమతు�
ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉంది.
యుద్ధం ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, ప్రపంచానికి ఆచరణాత్మకంగా చూపింది కదా, అమెరికా. ‘వార్ ఆన్ టెర్రర్' పేరిట అఫ్ఘాన్పై 20 ఏండ్లు యుద్ధం చేసి, విసిగి వేసారి చివరికి తమ ఆయుధాలనూ వాళ్లకే అప్పగించి చే�