ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారిన పోస్టల్ ఉద్యోగి.. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి, ఆత్మహత్యకు చేసుకున్న ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు, సీనియర్ గిరిజన నేత, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శిబూ సొరేన్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఓ దవ
PM Modi | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (Shibu Soren) ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు లొంగిపోయిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గత ఏప్రిల్లో ట్రంప్ చేసిన సుంక
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని మరికల్ మండల బీజేపీ (BJP) మండల కార్యదర్శి దేవేందర్ గౌడ్, కోశాధికారి అశోక్ కుమార్, సీనియర్ నాయకుడు నరేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మరికల్ మండ�
Indiramma Illu | తెలంగాణకు ఇండ్ల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడ్తున్నదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంసతృప్తి వ్యక్తంచేశారు. వారు చేసేది అరకొర సాయమేనని వ్యాఖ్యానించ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్ల వాత విధించినా, డెడ్ ఎకానమీ అని అవహేళన చేసినా, పాక్ చమురును కొనే రోజులు వస్తాయని ఇండియాను తక్కువ చేసినా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఖండన రా�
‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని కేంద్రం శనివారం విడుదల చేసింది. వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మీట నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి
PM Kisan Samman Nidhi | రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద 20వ విడత (PM Kisan 20th installment) నిధులను శనివారం విడుదల చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు 56 అంగుళాల ఛాతీ చిన్నబోయింది. తమపై టారిఫ్లు వేసిన ట్రంప్ను మిగతా దేశాలు చీల్చి చెండాడుతున్నప్పటికీ, భారత ప్రధాని మోదీ మాత్రం మౌన ముద్రనే ఆశ్రయిస్తున్నారు. భా�
Sawalkot Project | పాక్కు భారత్ గట్టి షాక్ ఇవ్వబోతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును తిరిగి చేపట్టబోతున్నది. దాంతో పాకిస్తాన్కు భారత్ అడ్డుకట్ట వేయనుంది.
Philippines President | ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు (Philippines President) ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ (Ferdinand R Marcos Jr) ఆగస్టు 4 నుంచి భారత్ (India) లో పర్యటించనున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు పర్యటన కొనసాగనుంది.