కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం అల్పాదాయ వర్గాలవారిపై తీవ్రంగా ఉంటున్నది. అదే సమయంలో సంపన్నులకు కార్పొరేట్ పన్ను రూపంలో వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం దక్కుతున్నది.
ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద లక్షలాది మందికి ఆరోగ్య సేవలు అందుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఊదరగొడుతున్నది.
పగ్గాలు చేపట్టింది మొదలు విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ అమితాసక్తిని కనబరుస్తూ వస్తున్నారు. దీంతో ఆయన విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయమూ అంతకంతకూ పెరిగిపోతుండటం విమర్శలకు దారి తీస్తున్నద
Monsoon Session | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించేందుకు అంగీకరించింది. ఈ రెండు అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తు�
ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణికి ధన్ఖడ్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందా? మోదీ సంతోషంగా లేరని బీజేపీ పెద్దలు హెచ్చరించినప్పటికీ, ‘తగ్గేదే..లే’ అన్నరీతిలో ధన్ఖడ్ ముందుకే వెళ్లారా? ఇది జీర్ణించుకోలేని
రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) లండన్కు చేరుకున్నారు. లండన్లోని విమానాశ్రయంలో యూకే విదేశాంగ మంత్రి, భారత హైకమిషన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రధాని మోదీతో పొసగకపోవడం వల్లే ఉప రాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా చేసినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతంతో ఇది పతాక స్థాయికి చేరిందని అంటున్నాయి.
సామాన్యుడి నుంచి ముక్కుపిండి రుణాలు వసూలు చేసే ప్రభుత్వరంగ బ్యాంకులు...కార్పొరేట్ సంస్థలకు చెందిన లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నాయి. గడిచిన పదేండ్లకాలంలో పీఎస్బీలు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పైగా రు�