భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకున్నవేళ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడులకు దిగుతున్న దుష్ట శక్తులకు తగిన సమాధానం ఇవ్వటం తన బాధ్యతగా ఆయన పేర్కొన
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని వరుసగా భేటీ అవుతున్నా
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడికి ప్రయత్నించేవారికి సరైన
PM Modi | ప్రముఖ యోగా గురు స్వామి శివానంద (Swami Sivananda) మృతిపట్ల ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం ప్రకటించారు. స్వామి శివానంద మృతి తనను చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
ఉగ్రవాదుల పని పట్టకుండా ఊరుకోమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, దాడి వెనుక ఉన్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని, వారిపై దృఢమైన, తిరుగులేని చర్య �
బీజేపీ తర్వాతి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతున్నది.ఆరెస్సెస్, బీజేపీ నాయకుల మధ్య కుదిరే ఏకాభిప్రాయంపై ఆధారపడే కమలం అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందనేది గత అనుభవాలను బట్టి అర్థమవు�
Omar Abdullah Meet PM Modi | జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇది తొలిస�
PM Modi | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తో దేశం యావత్తు ఉలిక్కిపడింది. ప్రపంచ దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ (Pakistan) మాత్రం ఇప్పటికీ ఈ దాడిని ఖండ�
Russias Victory Day Parade | మే 9వ తేదీన జరిగే రష్యా విక్టరీ డే పరేడ్కు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కూడా హాజరు కాకపోవచ్చని తెలిసింది.
కేరళ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ ఎంపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురం సమీపంలో నిర్మించిన విఝింజమ్ అంతర్జాతీయ ఓడరేవును శుక్రవారం ఆయన ప్రారంభించారు.
కేవలం ఆయుధాలు మాత్రమే భారత్ శక్తి కాదని.. ఐక్యతే మన ఆయుధమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో పునః నిర్మాణ సభలో మోదీ మాట్లాడారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఏపీలో పోలవ�
Pawan Kalyan | ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్రధాని మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తు�
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నమో జపం చేశారు. నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు లోకేష్ పడరాని పాట్లు పడ్డాడు. నమో నమహా అని పదేపదే వ్యాఖ్యానించడమే కాకు