PM Modi | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Siddaramaiah: సింగందుర్ బ్రిడ్జ్ను కేంద్ర మంత్రి గడ్కరీ సోమవారం ప్రారంబించారు. ఆ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Tejashwi Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సమయం సమీపించడంతో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష మహా కూటమి పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి.
Saroja Devi | అలనాటి నటి సరోజాదేవి (Saroja Devi) మృతికి ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
PM Modi | విలక్షణ నటుడు కోట శ్రీనివాస్రావు (Kota Srinivas Rao) మృతికి ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Rajya Sabha | రాజ్యసభకు నలుగురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, మాజీ దౌత్యవేత హర్ష్వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి
ఆరెస్సెస్, బీజేపీ.. రెండూ వేర్వేరు కాదు, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా రెండు వ్యవస్థలు కలిసి మెలిసి పనిచేస్తాయి. కానీ ఈ భావన ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయింది. ఆరెస్సెస్ చెప్పినట్టే బీజేపీ వింటుంద�
Tejashwi Yadav | లోక్ జనశక్తి పార్టీ (LJP) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ఈ మధ్య తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. దీనిపై ఆర్జేడీ (RJD) కీలక నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు.
KC Venugopal | కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియను యెమెన్లో ఉరి తీయకుండా కాపాడాలని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. నిమిషాకు మరణశిక్ష విధించడం అన్య�
ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యవస్థలను, స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా విమర్శించారు. స్వతంత్రంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థ కూడా ప్రమాదంలో ఉన్నదని ఆ�
పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 14న ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారని ఏపీ వర్గాలు వెల్లడించాయి.
KTR | ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేశ్కు ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.