KC Venugopal | కేరళ (Kerala) లోని విఝింజామ్ (Vizhinjam) అంతర్జాతీయ సీపోర్టు (International Seaport) ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress party) పై తీవ్ర రాజకీయ విమర్శల�
PM Modi: కేరళ సీఎం విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఒకే ఈవెంట్లో పాల్గొనడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిద్రలేని రాత్రులు గడిపినట్లు అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. విజిన్జమ్ సీపోర్టు ప్రారంభోత�
Vizhinjam Seaport: కేరళలో కొత్తగా నిర్మించిన విజిన్జమ్ బహుళ ప్రయోజనాల పోర్టును జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సుమారు 8900 కోట్ల ఖర్చుతో ఆ సీపోర్టును నిర్మించారు.
ఒక పక్క భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందోనని భయంతో వణుకుతూనే మరో పక్క అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలోనే కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించింది.
Manipur MLAs Write To PM Modi | రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో ప్రజాదరణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
PM Modi | కేంద్ర ప్రభుత్వం (Union Govt) లో శక్తిమంతమైన నిర్ణయాలు చేసే కమిటీ బుధవారం సమావేశమైంది. పహల్గాం (Pahalgam) ఉగ్రవాద ఘటనకు ప్రతీకారంగా ఎలాంటి చర్య తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంద�
PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
PM Modi | ఏపీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి (Simhachalam temple) చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవా
ప్రశాంత కశ్మీరంలో పాకిస్థాన్ ఉగ్రమూకలు రాసిన నెత్తుటి గీతలకు బదులు తీర్చుకొనే సమయం ఆసన్నమైంది? 26 మంది అమాయకుల ప్రాణాలను నిమిషాల వ్యవధిలో గాల్లో కలిపేసిన ముష్కర చర్యలకు చరమగీతం పాడే క్షణాలు దగ్గరపడ్డా�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణ అధికారులతో సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స�
PM Modi | కెనడా (Canada) సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్ కార్నీ (Mark Corney), ఆయన లిబరల్ పార్టీ (Liberal party) కి ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Naredra Modi) శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా నాలుగోసారి అధికారం దక్కించుకున్న లిబరల్