అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు 56 అంగుళాల ఛాతీ చిన్నబోయింది. తమపై టారిఫ్లు వేసిన ట్రంప్ను మిగతా దేశాలు చీల్చి చెండాడుతున్నప్పటికీ, భారత ప్రధాని మోదీ మాత్రం మౌన ముద్రనే ఆశ్రయిస్తున్నారు. భా�
Sawalkot Project | పాక్కు భారత్ గట్టి షాక్ ఇవ్వబోతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును తిరిగి చేపట్టబోతున్నది. దాంతో పాకిస్తాన్కు భారత్ అడ్డుకట్ట వేయనుంది.
Philippines President | ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు (Philippines President) ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ (Ferdinand R Marcos Jr) ఆగస్టు 4 నుంచి భారత్ (India) లో పర్యటించనున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు పర్యటన కొనసాగనుంది.
Operation Sindoor : వర్షాకాల సమావేశాల్లో 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై చర్చలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. బుధవారం చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది.
Vinod Kumar | బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో అంతా ఊహించినట్టే జరిగింది. పీవోకే మీ వల్లే చేజారిపోయిందంటే, మీ వల్లేనంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకొన్నాయి.
Narendra Modi : 'ఆపరేషన్ సిందూర్'పై లోక్సభలో రెండో రోజు చర్చలు వాడీవేడీగా సాగాయి. ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలకు ప్రధాన పక్షమైన మోడీ బృందం దీటుగా బదులిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స�
PM Modi | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు సంబంధించి హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) లోక్సభ (Lok Sabha) లో చేసిన ప్రసంగంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు.
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్లేట్ ఫిరాయించారు. బీహార్లో (Bihar) నేరాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతతలు క్షీనించాయని రెండు రోజుల క్రితం సీఎం నితీశ్
తెలంగాణలోని బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తే తీవ్ర పరిణమాలు ఉంటాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
Jai Shankar : 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) అంశంపై సోమవారం సభలో చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (Jai Shankar) మాట్లాడుతూ.. కాల్పుల విరమణలో అమెరికా జోక్యం లేదని తేల్చి చెప్పారు.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్పై ఇవాళ లోక్సభలో చర్చ జరుగుతున్నది. రాత్రి 12 గంటల వరకు చర్చ కొనసాగనున్నది. రేపు మధ్యాహ్నం అమిత్ షాతో ఆ చర్చ పునర్ ప్రారంభం అవుతుంది. మంగళవారం రాత్రి ఏడు గంటలక